అన్వేషించండి

Independence Day Celebrations: విజయవాడలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు- ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రాబబు

Andhra Pradesh: సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ప్రజలకు మేలు చేలా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ వేదికగా జరిగన ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొన్నారు.

AP CM Chandra Babu Independence Day Speech : సమాజమే దేవాలయంగా ప్రజలే దైవుళ్లు అన్న ఎన్టీఆర్‌ పిలుపు మేరకు పాలన సాగుతుందన్న సీఎం చంద్రబాబు. సింపుల్ గవర్నమెంట్‌ ప్రజలకు చేరువగా ఉంటూ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడించి సరికొత్త విధానాలతో ప్రజలకు మంచి చేస్తున్నామన్నారు. 

పడిన ప్రతిసారీ కెరటంలా లేచాం

60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో సవాళ్లతో రాష్ట్ర ప్రయాణం సాగింది. నవ్యాంధ్రకు రాజధాని లేని స్థితిలో పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చోవాలో తెలియని అనిశ్చిత్తి నుంచి పాలన ప్రారంభించాం. ప్రజల సహకారం, మా అనుభవంతో నిలదొక్కున్నాం. సరికొత్త పాలసీలో 13.5 శాతం వృద్ధి రేటుతో సగర్వంగా నిలబడ్డాం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణం మెరుగు పరిచాయం. 2014-19 కాలంలో రాష్ట్రం అనూహ్యంగా దూసుకెళ్లింది. రాజధాని లేని రాష్ట్రమని బాధపడలేదు. సవాళ్లను అవకాశంగా తీసుకొని అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. ప్రపంచం చర్చించుకునేలా నిలబడ్డాం. 

నాడు అన్ని రంగాల్లో దూసుకెళ్లాం: చంద్రబాబు

మనది రైతు ఆధారిత రాష్ట్రం, సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం. జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. 73 శాతం పనులు పూర్తి చేసాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈసారికి పోలవరం పూర్తి అయ్యేది. రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో జరిగిన అధికార మార్పిడి రాష్ట్రస్థితిని మార్చేసింది. ఒక్కఛాన్స్ అంటూ అధికారం చేసిన వాళ్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. పెను ఉత్పాదం సృష్టించారు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన పాలన ప్రజారాజధాని అమరావతిని పురిట్లోనే చంపేప్రయత్నం చేశారు. ల్యాండ్, శాండ్, ఇలా అన్నింటా దోపిడీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. అప్పులతో రాష్ట్ర ఆర్థిక స్థితిలో తీవ్ర సంక్షోభం సృష్టించారు. విభజనతో కంటే విధ్వంస పాలనతోనే ఎక్కువ నష్టపోయింది. 

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు: చంద్రబాబు

ఐదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో కూటమికి పట్టం కట్టారు. అహంకార ప్రజాకంఠక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు. మోదీ, తాను, పవన్ ఇచ్చిన ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలకు అద్భుత విజయాన్ని అందించారు. ఎంతో నమ్మకంతో తమకు పట్టం కట్టారు. ఎన్నో ఆశలతో అండగా నిలబడ్డ ప్రజలకు స్వాతంత్ర్యం లభించింది. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తాం. తొలి రోజు నుంచే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. నిర్వీర్యం చేసిన వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. 

ఏపీ బ్రాండ్‌ తిరిగి పొందే ప్రయత్నాల్లో ఉన్నాం. సింపుల్‌గా హంగామాలకు దూరంగా ప్రజలకు దగ్గరంగా పాలన అందిస్తున్నాం. అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం అని ప్రజల జీవితాలను మార్చాలని ఉద్దేశంతో ఐదు అంశాలపై సంతకాలు చేసి పాలన ప్రారంభించాం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget