By: ABP Desam | Updated at : 16 Aug 2023 09:45 AM (IST)
ప్రభుత్వ ఆస్పత్రి
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి ఆసుపత్రిలోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను బాత్రూంలో వదిలి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపుతోంది. రోగుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న డాక్టర్లు సంఘటన స్థలానికి చేరుకుని బిడ్డను వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో కడుపు నొప్పి అంటూ 19 ఏళ్ల యువతి ఓ యువకుడు ఆసుపత్రికి రావడం జరిగిందని, అయితే ఆ యువతపై అనుమానం వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని రావాలని పక్కనే ల్యాబ్ ఉన్న ఓ భవనానికి పంపడం జరిగిందని చెప్పారు. అయితే, పరీక్ష చేయించుకోకుండా ఆ యువతి, యువకులు ఆసుపత్రిలోని బాత్రూంలోకి వెళ్లి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆసుపత్రి నుండి పరార్ అయినట్లు చెప్పారు. రోగుల సమాచారంతో విషయం తెలుసుకుని బిడ్డ కు వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం శిశువు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉందని డాక్టర్ చెప్పారు.
ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>