అన్వేషించండి

TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

Tirumala News: తిరుమలలో పని చేవాళ్లు హిందువులై ఉండాలని, శ్రీవాణి ట్రస్టు అవసరం ఏం ఉందని అంటున్నారు బీఆర్‌ నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఛైర్మన్‌గా ఎంపికైన తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Tirumala News: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలని అభిప్రాయపడ్డారు. టీటీడీకి కొత్త ఛైర్మన్‌గా ఎంపికైన బీఆర్‌నాయుడు. దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా ఎంపికైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు, ఎన్డీఏ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. 

గత ఐదేళ్లపాటు ప్రభుత్వం చేసే అక్రమాలు అరాచకాలు చూడలేకే తిరుమల దర్శనానికి వెళ్లలేదని అన్నారు బీఆర్‌నాయుడు. చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన తాను ఏడాదికి ఐదారుసార్లు కొండకు వెళ్లే వాళ్లమని గుర్తు చేశారు. అలాంటి తనకు టీటీడీ ఛైర్మన్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలో మలుపుగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు సేవ చేస్తాను అన్నారు. 

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కారణంగా చాలా సమస్యలు పేరుకుపోయాయని తెలిపారు బీఆర్‌నాయుడు. వాటిపై ఇప్పటికే చంద్రబాబుతో చర్చించానని పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

సొంత డబ్బుతో తిరుమలకు సేవ చేయాలనే ఆలోచన ఉందని.. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా పని చేస్తామన్నారు. అక్కడ పని చేసే వారంతా హిందువులై ఉండాలని తన ప్రయత్నమని అన్నారు. టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని... స్వామీజీలతో కూడా పరిచాయలు ఉన్నాయన్నారు. ఓ ఆధ్యాత్మిక ఛానల్ కూడా రన్ చేస్తున్నట్టు వెల్లడించారు. జీవితంలో తిరుమల తప్ప వేరే దేవాలయానికి వెళ్లలేదని పేర్కొన్నారు. తనపై విమర్శలకు ఎలా సమాధానాలు చెప్పాలో తనకు బాగా తెలుసు అన్నారు నాయుడు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని వాటిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం కచ్చితంగా కోర్టుకు వెళ్తామన్నారు. 

భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పం ఉందన్నారు బీఆర్‌ నాయుడు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరగా అంటే గంట లోపు దర్శనం అయ్యేలా వసతులు కల్పిస్తామన్నారు. టీటీడీ లాంటి ట్రస్టు ఉండగా... శ్రీ వాణి ట్రస్టుతో ఏం పని అన్నారు. దాన్ని రద్దు చేయాలనేది తన ఆలోచనగా వెల్లడించారు. దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలకు వచ్చే వస్తువులు, ఆలయ భూములపై కమిటీ వేస్తామన్నారు. గాజు సీసాల్లో ఇస్తున్న నీరు ఖరీదు భక్తులకు చాలా భారంగా మారుతోందన్నారు నాయుడు. అందుకే వాటి స్థానంలో పేపర్ గ్లాస్‌లు తీసుకొస్తామని తెలిపారు. ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భక్తులు చిరునవ్వుతో దర్శించుకొని ఇంటికి వెళ్లేలా చేస్తామని చెప్పుకొచ్చారు. 

 టీటీడీ బోర్డు సభ్యులు వీళ్లే..

  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
  • జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
  • పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
  • ఎం ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
  • సాంబశివరావు (జాస్తి శివ)
  • నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
  • కృష్ణమూర్తి
  • సదాశివరావు నన్నపనేని
  • కోటేశ్వరరావు
  • మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
  • జంగా కృష్ణమూర్తి
  • దర్శన్‌ ఆర్‌.ఎన్‌
  • శాంతారామ్‌
  •  పి రామ్మూర్తి
  • జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
  • జానకీదేవి తమ్మిశెట్టి
  • అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
  • బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ)
  • సుచిత్ర ఎల్లా (తెలంగాణ)
  • బురగపు ఆనందసాయి (తెలంగాణ)
  • నరేశ్‌ కుమార్‌
  • డాక్టర్ అదిత్‌ దేశాయ్‌
  • సౌరబ్‌ హెచ్‌ బోరా
  • TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Embed widget