అన్వేషించండి

AP Phone Tapping : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై ఈసీకి టీడీపీ ఫిర్యాదు - డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌పైనే అనుమానం

Andhra News : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. పోలీసు ఉన్నతాధికారులు అధికారాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఆరోపించారు.

TDP has filed a complaint to the Election Commission :   అమరావతి: ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైంది. దాంతో సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లను అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై అడిషనల్ సీఈఓ కి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది.    

 

ఎన్నికల కోడ్ వచ్చిన 25 రోజుల్లో 35 తీవ్ర సంఘటనలు జరిగినా నిందితులపై ఎక్కడా చర్యలు తీసుకోలేదని రిపోర్టులను సీఈవోకు టీడీపీ నేతలు చూపించారు.  మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ పై దాడి, సీసీ కెమెరాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన పేర్ని నాని కేసు ..  ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న ఈరోజు చేసిన రాచకాల వంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా 35 జరిగాయని దేవినేని ఉమ తెలిపారు.  మచిలీపట్నం కేసులో పేర్ని నాని, కిట్టు లపై సరైన సెక్షన్లతో కేసు పెట్టి ఉంటే ఒంగోలులో బాలినేని సంఘటన జరిగింది ఉండేది కాదన్నారు.                    

పెన్షన్లు ఇంటింటికి ఇవ్వకుండా చేసిన అరాచకం, ససెర్ఫ్  సీఈవో మురళి రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల 33 మంది వృద్ధులు పెద్దవాళ్లు చనిపోయారని..  భవిష్యత్తులో పెన్షన్లు ఇవ్వాలంటే మురళీధర్ రెడ్డి లాంటి వ్యక్తి అక్కడ ఉండడానికి వీలులేదన్నారు.  ఇటువంటి అన్ని సంఘటనలపై అడిషనల్ సీఈవో కు ఫిర్యాదు చేయడం జరిగింది వీటిపై చర్యలు తీసుకోవాలని కోరామనితెలిపారు.  నారా లోకేష్ ఐఫోన్ టాప్ జరిగిందని కంపెనీ నుండి అలర్ట్ వచ్చింది . డిజి ఇన్చార్జిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి అడిషనల్ డిజీగా ఉన్న సీతారామాంజనేయులు అందరూ కలిసి వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఫోన్ టాపింగులకు పాల్పడ్డారని ఆరోపించారు.             

 ఢిల్లీలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు కనకమెడల రవీంద్ర గారు ఫిర్యాదు చేశారు..ఇక్కడ ఉన్న అడిషనల్ సీఈఓ కి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామమని తెలిపారు. పక్ష నేతలే కాదు ఎన్నికల అధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని   ఆరోపణలు చేశారు మాజీమంత్రి దేవినేని ఉమ. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిపక్ష నేతల మొబైల్స్ ట్యాప్ చేస్తున్నారని వివరించారు.                                    

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati pipe burning case: అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!
అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!
AP Cabinet Meeting: ఏపీలో కొత్తగా 96 కోర్టులు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీలో కొత్తగా 96 కోర్టులు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
Pemmasani warning to Jagan: ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
IPL 2026: ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
Embed widget