అన్వేషించండి

Yuvagalam : యువగళం ఫ్లెక్సీల్లో పవన్ కల్యాణ్ - కలిసిపోతున్న టీడీపీ, జనసేన క్యాడర్ !

టీడీపీ, జనసేన క్యాడర్ కలిసిపోతోంది. పొత్తులు ఖరారు కాకపోయినా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు.

 

Yuvagalam :  తెలుగుదేశం పార్టీ, జనసేన ప౧త్తు ఖరారు కాలేదు కానీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం కలిసి పని చేయడం ప్రారంభించారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిదిలో జరుగుతోంది. పొడపాడు గ్రామంలో లోకేష్, పవన్ కల్యాణ్ ఫోటోలతో ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు.  ఇవి  ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. స్థానికులతో పాటు పాదయాత్రకు వచ్చిన వారు సైతం ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా చూస్తున్నారు. 

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అధికారికంగా ఖరారు కాలేదు కానీ ... జనసేనాని మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యమని.. ఓట్లు చీలకుండా చేస్తామని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు.  సరైన సమయం చూసుకుని పొత్తుల ప్రకటన చేస్తారని .. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో జనసైనికులు.. టీడీపీ నేతలతో కలిసి పని చేయడం ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో  టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని చోట్ల కలిసి పని చేశాయి. మంచి ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో సాధారణ ఎన్నిక్లలోనూ కలిసి పని చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.              

ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు.. పవన్ కల్యాణ్ ను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ గా చేసుకుంటున్నారు. చిరంజీవి  విషయంలోనూ వ్యక్తిగత విమర్శలు చేయడంతో..  జనసైనికులు ప్రభుత్వం, వైఎస్ఆర్‌సీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వారని వచ్చే ఎన్నికల్లో గెలవనీయబోమని అంటున్నారు. ఈ క్రమంలో జనసైనికైలు.. కూడా.. తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికి మానసికంగా సిద్ధమవుతున్నారు. అందుకే.. లోకేష్ పాదయాత్రలో ఫ్లెక్సీలు పెడుతున్నారని అంటున్నారు.                                                        

నిజానికి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన పార్టీ తమ పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు పంపలేదు. ఇటీవల పంచాయతీ నిధుల దారి మళ్లింపునకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా .. బీజేపీ ధర్నాలు చేసింది. ఆ ధర్నాల్లో.. జనసైనికులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికీ బీజేపీ, జనసేన మధ్య పొత్తు అధికారికంగానే ఉంది. ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై క్లారిటీ వస్తే.. పొత్తులపై క్లారిటీ వస్తుందని జనసేన , టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ వ్యూహం కూడా అర్థం కాకుండా ఉంది. ఆ పార్టీని కలుపుకోవాలని పవన్ అనుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం..   వైసీపీతో సఖ్యతగానే ఉంటోంది. ఏదో ఓ పార్టీ వైపు ఉండటం కన్నా.. ప్రస్తుతం ఉన్నట్లుగా ఉంటేనే.. రెండు పార్టీల మద్దతు ఢిల్లీలో తమకు ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget