అన్వేషించండి

Andhra Pradesh News: నేటి నుంచి ఏపీలో రెండో విడత ఆరోగ్య సురక్ష శిబిరాలు- 6 నెలల నిర్వాహణకు చర్యలు

Andhra Pradesh News: గ్రామాల్లో మంగళవారం, శుక్రవారం ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహిస్తారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరం ఏర్పాటు చేస్తారు.

Andhra Pradesh News: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సురక్ష(Jagananna Arogya Suraksha) కార్యక్రమం నేటి నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. గ్రామాల్లో నేటి నుంచి ప్రారంభమైతే... పట్టణాలు, నగరాల్లో రేపటి(బుధవారం) నుంచి స్టార్ట్ అవ్వనుంది. వారానికి రెండు రోజుల పాటు ఈ ఆరోగ్య సురక్ష  శిబిరాలను ఏర్పాటు చేస్తారు. ఇలా ఆరు నెలల పాటు దాదాపు 14 వేల శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. 

మొదటి దశలో 60 లక్షల మందికి సేవలు

గ్రామాల్లో మంగళవారం, శుక్రవారం ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహిస్తారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం, గురువారం శిబిరం ఏర్పాటు చేస్తారు. తొలి దశను సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌లో యాభై రోజుల పాటు నిర్వహించారు. 60 లక్షల మందికి సేవలు అందించినట్టు చెప్పుకుంటున్న ప్రభుత్వం. 

రెండో దశ ఆరు నెలలు

రెండో దశ ఆరు నెలల పాటు నిర్వహించి 13,954 శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది ప్రభుత్వం. గ్రామాల్లో 10,032 శిబిరాలు, పట్టణాలు, నగరాల్లో 3,922 శిబిరాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా జనవరి వ్యాప్తంగా 3,583 శిబిరాలు నిర్వహించనుంది. 

శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులు 

శిబిరాల ఏర్పాటుకు ముందు వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సురక్ష శిబిరంలో అందే వైద్య సేవలు వివరిస్తారు. అక్కడకు వచ్చే వైద్యుల వివరాలను కూడా తెలియజేస్తారు. ప్రతి శిబిరంలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ ఉంటారు. వీరితోపాటు. 543 జనరల్‌ మెడిసిన్ వైద్యులు, 645 గైనకాలజిస్ట్‌, 349 జనరల్‌ సర్జన్‌, 345 ఆర్థోపెడిక్స్‌, 378 మంది ఇతర స్పెషలిస్టు వైద్యులు శిబిరాల్లో సేవలు అందించనున్నారు. కంటి సమస్యలు తెలుసుకునేందుకు 562 మంది పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. 

ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు తరలింపు

శిబిరాల్లో వచ్చిన ప్రజలకు ఉన్న వ్యాధులు గుర్తించేందుకు ఏడు రకాల కిట్లు సిద్దం చేసింది ప్రభుత్వం. వీటితోపాటు రోగులకు ఇచ్చేందుకు గ్రామాల్లో 92 రకాల మందులు, పట్టణాలు, నగరాల్లో 152 రకాల మందులు ఉంచుతోంది. ఇక్కడ గుర్తించిన వ్యాధులను బట్టి రోగులను ఆయా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. 

Also Read: మున్సిపల్‌ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం

Also Read:  తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న చలి! ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ: ఐఎండీ

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget