By: ABP Desam | Updated at : 29 Mar 2023 07:54 PM (IST)
మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత
Yerra Narayanaswamy passed Away: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నాయకులు, పార్లమెంట్ మాజీ సభ్యులు, మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న నారాయణస్వామి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని మరికొద్ది సేపట్లో వారి స్వగ్రామమైన ఉండి మండలం ఉప్పులూరుకు తరలించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నారాయణస్వామి స్వగ్రామం ఉండి మండలం ఉప్పులూరు. ఆయన ఏప్రిల్ 30న 1931లో జన్మించారు. 1972లో నారాయణస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తరువాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985, 1999లలో నారాయణ స్వామి రెండు పర్యాయాలు టీడీపీ పార్టీ నుంచి తాడేపల్లిగూడెం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 – 1999 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నేత నారాయణ స్వామి రాజ్యసభ్య సభ్యుడిగా సేవలు అందించారు. నారాయణ స్వామి మృతి పట్ల టీడీపీ తో పాటు ఇతర పార్టీల నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
NMMS RESULTS: ఏపీ ఎన్ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్