అన్వేషించండి

Mekapati Chandra Sekhar Reddy : నాకు కొడుకులు లేరు, ఆయన తండ్రిని నేను కాదు - ఉదయగిరి ఎమ్మెల్యే క్లారిఫికేషన్

తనకు కుమారులు లేరని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలాంటి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుని తానేనంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వర్గం మీడియా కూడా ఈ వ్యవహారాన్ని హైలెట్ చేసింది. అయితే కేవలం తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తన కొడుకుని అని చెప్పుకుంటున్న వ్యక్తికి తండ్రి వేరే ఉన్నాడని, అయినా తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలాంటి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారాయన. తనకు ఇద్దరు భార్యలు, వారిద్దరికీ ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారని చెప్పారు. తన పెద్ద భార్య తులశమ్మ, ఆమె ద్వారా కలిగిన సంతానం రచనా రెడ్డి, రెండో భార్య పేరు శాంతమ్మ, ఆమె కుమార్తె సాయి ప్రేమితా రెడ్డి మాత్రమేనని చెప్పారు. తనకు ఇద్దరు కుమార్తెలేనని, మగ సంతానం లేరని చెప్పుకొచ్చారు.  

ఉదయగిరి ఎమ్మెల్యే మొదటి భార్య తులశమ్మ. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి శాంతి కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమెతోనే కలసి ఉంటున్నారు. ఆమెను తనతోపాటు రాజకీయ పర్యటనలకు కూడా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కుమార్తెలు మాత్రమే ఉన్నారని, కుమారులు లేరు అంటూ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. దీంతో శివచరణ్ రెడ్డి తెరపైకి వచ్చారు. నేనెవరు అంటూ ఆయన ఓ ప్రశ్న సంధిస్తూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి  బహిరంగ లేఖ రాశారు.

చిన్నప్పటి నుంచి ఆయనతో కలసి ఉన్నా ఆయన కేవలం తన బాగోగులు మాత్రమే చూసుకున్నారని, తన చదువుకయ్యే ఖర్చు భరించారని, ఎప్పుడైనా దగ్గరకు వెళ్లినా దూరంగా పెట్టేవారని చెప్పుకొచ్చారు శివచరణ్ రెడ్డి. కుటుంబ గౌరవం కోసం తాము బయటకు రాలేదన్నారు. ఇటీవల శాంతి కుమారికి న్యాయం చేసినట్టే తమకు కూడా న్యాయం చేయాలంటూ శివచరణ్ రెడ్డి బయటకొచ్చారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి మాత్రం శివచరణ్ రెడ్డికి తాను తండ్రి కాదన్నారు. శివచరణ్ రెడ్డి తల్లికి భర్త ఉన్నారని, ఆయనే శివచరణ్ రెడ్డికి తండ్రి అవుతారని చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి. తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని, రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారని మండిపడ్డారు. మొత్తమ్మీద ఈ వివరణతో చంద్రశేఖర్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు.

నెల్లూరు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. శివచరణ్ రెడ్డి బయటకు రావడం, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అని చెప్పడంతో ఉదయం నుంచి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. కొన్ని మీడియా ఛానెళ్లలో ఇదే టాపిక్ నడిచింది. అయితే సాయంత్రానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెరపైకి వచ్చారు. అవన్నీ కల్పిత కథనాలని కొట్టిపారేశారు. తనకి కొడుకులెవరూ లేరని, ఉన్నది ఇద్దరు కూతుళ్లు మాత్రమేనని చెప్పారు. పెద్ద భార్య ద్వారా ఒక కూతురు, రెండో భార్య ద్వారా మరో కూతురు మాత్రమే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Embed widget