By: ABP Desam | Updated at : 22 Sep 2023 09:25 PM (IST)
నారా లోకేష్
చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తు్న్న ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రోజు సాయంత్రం రాజమండ్రికి తిరిగి రావాలని ముందుగానే లోకేష్ ప్రణాళికలో భాగంగా ఉంది. కానీ, నేడు (సెప్టెంబరు 22) ఏపీ హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ప్రణాళిక మారినట్లుగా తెలుస్తోంది.
క్వాష్ పిటిషన్ని ఏపీ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీం కోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధం అయిన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అందుకోసం ఎప్పటికప్పుడు లోకేష్ న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్, తదితర అంశాలపై న్యాయవాదులతో లోకేష్ చర్చిస్తున్నారు.
వైఎస్ఆర్సీపీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా
Latest Gold-Silver Prices Today: జర్రున జారుతున్న గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Another Cyclone: ఆంధ్రప్రదేశ్కు మరో తుపాన్ గండం-నెలాఖరులో భారీ వర్షాలు
మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ
Petrol Diesel Price Today 11th December: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
/body>