అన్వేషించండి

Byreddy sabari On Jagan: జగన్‌కు ప్రజలు కుర్చీ మడత పెట్టారు - వైరల్ అవుతున్న బైరెడ్డి శబరి పార్లమెంట్ ప్రసంగం

Nandyala MP: పార్లమెంట్‌లో జగన్ పాలనపై బైరెడ్డి శబరి చేసిన స్పీచ్ వైరల్ అవుతోంది. రాజ్యాంగ ఉల్లంఘనలతో జరిగిన పాలన చూడలేక ప్రజలు కుర్చీమడత పెట్టారని ఆమె తెలిపారు.

Byreddy Sabari speech on Jagan rule in Parliament is going viral: రాజ్యాంగంపై పార్లమెంట్ లో  ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పలువురు ఎంపీలు రాజ్యాంగ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్ లో చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది.జగన్ ఐదేళ్ల పాలనపై ఆమె అనర్గళంగా ప్రసంగించారు. ఆ పాలన చూడలేక ప్రజలు జగన్ కుర్చీని మడత పెట్టి పంపించారని ఆమె సెటైర్ వేయడంతో సభ కూడా మార్మోగిపోయింది. 

జగన్ పాలనలో ఐదేళ్లు రాష్ట్రానికి  అబ్సెసివ్ క్రిమినల్ డిజార్డర్                       

2019-2024 మధ్య పాలనలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఓసీడీ తో ఏపీ బాధపడిందన్నారు. ఓసీడీ అంటే..  అబ్సెసివ్ క్రిమినల్ డిజార్డర్ తో  వైసీపీ నేతలు చేసిన అరాచకాలతో ప్రజలు బాధపడ్డారన్నారు.  వైసీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో రాజ్యాంగంలో ఉన్న ప్రతి చాప్టర్ ను ఉల్లంఘించారని.. ప్రతి ఒక్క పౌరుడి హక్కులను కాలరాశారని గుర్తు చేశారు.  మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసి మూడు ప్యాలెస్‌లు నిర్మించుకున్నారు.  విపరీతంగా అవినీతి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.       

Also Read  : సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్

రాజ్యాంగంలోని ప్రతి సెక్షన్ ను ఉల్లంంఘించిన వైసీపీ ప్రభుత్వం                          

ఎన్నికల ప్రక్రియను కూడా అపహాస్యం చేసేందుకు ప్రయత్నించారని పదిహేను లక్షలకుపైగా ఫేక్ ఓటర్లను చేర్పించిటన్లుగా ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా ఏకపక్షంగా నిర్వహించుకుని రాజ్యాంగ హక్కులను కాలరాశారని అన్నారు. అలాగే రాజ్యాంగం ప్రకారం గ్రామాలకు వచ్చిన నిధుల్ని కూడా మళ్లించారని గుర్తు చేశారు. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను కూడా కల్పించకుండా వేధించారన్నారు. బైరెడ్డిశబరి తన స్పీచ్‌లో వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారో ప్రతి సెక్షన్ ను ఉదహరిస్తూ చెప్పడంతో పలువురు సభ్యులు బల్లలు చరిచి అభినందించారు.                       

Also Read: YSRCP: ఆ ఎన్నికలనూ బహిష్కరించిన వైసీపీ - ఇక ఐదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు - మరి క్యాడర్ ఉంటుందా ?

స్పీచ్‌లో చివరిగా.. ఇవన్నీ భరించలేక జగన్మోహన్ రెడ్డిని కుర్చీ మడత పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు ఇంటికి పంపించేశారని తెలుగులోనే చెప్పారు. బైరెడ్డి శబరి కర్నూలు జిల్లాలో పైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా ఆమె పనితీరు కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget