అన్వేషించండి

Lokesh To Delhi: శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?

Nara Lokesh: నారా లోకేష్ ప్రధాని మోదీతో భేటీ కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Lokesh meets Prime Minister Modi on Friday: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 5న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది కాలం నుంచి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మోదీతో భేటీ కాలేదు. ఇతర మంత్రుల్ని కలిసి రాష్ట్ర అంశాలపై మాట్లాడి వచ్చారు.  

గతంలో కుటుంబంతో సహా కలిసిన నారా లోకేష్                  

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీతో లోకేష్ ఓ సారి సమావేశం అయ్యారు. రెండు సార్లు ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ.. నారా లోకేష్‌ను కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చి కలవాలని సూచించారు. ఆ సూచన ప్రకారం గతంలో కుటుంబంతో సహా ప్రధానని కలిశారు. అయితే అప్పట్లో ఆ సమావేశంలో రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించలేదని కేవలం వ్యక్తిగత అంశాలపైనే మాట్లాడారని తెలుస్తోంది. అందుకే ఈ సారి పూర్తిగా పాలనా పరమైన..రాజకీయ సంబంధమైన అంశాలపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.           

గత నెలలో కేంద్ర మంత్రులతో సమావేశాలు -అప్పట్లో మోదీతో భేటీకి కుదరని సమయం            

గత నెలలో ఢిల్లీలో యూనియన్ మంత్రులతో లోకేష్ సమావేశాలు జరిపి, యూరియా కొరత, ప్లాస్టిక్ పార్క్, నిపర్ క్యాంపస్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో రామయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కుప్పం-బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కోరారు. ఇప్పుడు మోదీతో జరిగే భేటీలో ఈ అంశాలు మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.    వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, విద్యా రంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్లోబల్ స్కిల్స్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది.              

పోలవరం, అమరావతి పురోగతిపై మోదీకి వివరించే అవకాశం

పోలవరం  , అమరావతి నిర్మాణాల పురోగతిని ప్రధాని మోదీకి లోకేష్ వివరించే అవకాశం ఉంది.  మోదీ-లోకేష్ సమావేశం తర్వాత రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు రావచ్చని అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహాయం, రాజకీయ సమన్వయం వంటి కీలక అంశాలపై  ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.  లోకేష్ సెప్టెంబర్ 4 రాత్రి ఢిల్లీకి బయలుదేరి, 5 ఉదయం మోదీతో సమావేశమై, మధ్యాహ్నం అమరావతికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.          

గత ప్రభుత్వం చేసిన అవినీతిపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను కూడా నారా లోకేష్ ప్రధానికి వివరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Matsyakarula sevalo: మత్స్యకారులకు ఏపీ సర్కార్ మెగా గుడ్ న్యూస్ - మంగళవారమే ఖాతాల్లోకి రూ. 20 వేలు.. నేరుగా నగదు జమ!
మత్స్యకారులకు ఏపీ సర్కార్ మెగా గుడ్ న్యూస్ - మంగళవారమే ఖాతాల్లోకి రూ. 20 వేలు.. నేరుగా నగదు జమ!
Chandrababu Naidu: చంద్రబాబు పాపులేషన్ పాలసీపై రగులుతున్న రచ్చ - పిల్లలు కనే యంత్రాలు కాము అంటూ ఫెమినిస్టుల ఫైర్!
చంద్రబాబు పాపులేషన్ పాలసీపై రగులుతున్న రచ్చ - పిల్లలు కనే యంత్రాలు కాము అంటూ ఫెమినిస్టుల ఫైర్!
Breaking News: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద చెట్లను నరికేయవద్దు- సుప్రీంకోర్టు
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద చెట్లను నరికేయవద్దు- సుప్రీంకోర్టు
Pawan Kalyan : పవన్ కల్యాణ్ గొప్ప లీడర్ - పవర్ స్టార్‌పై అడివి శేష్ ప్రశంసలు
పవన్ కల్యాణ్ గొప్ప లీడర్ - పవర్ స్టార్‌పై అడివి శేష్ ప్రశంసలు

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Embed widget