అన్వేషించండి
Advertisement
Nandyala News: నంద్యాల జిల్లాలో విషాదం- మట్టిమిద్దె కూలి ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి
Andhra Pradesh: ఇంటి మిద్దె కూలి నలుగురు చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నంద్యాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
Crime News: నంద్యాల జిల్లాలో చాగల్లమర్రిలో విషాదం చోటు చేసుకుంది. చినవంగలిలో మట్టిమిద్దె కూలి నలుగురు మృతి చెందారు. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు. చనిపోయిన వారిలో భర్త, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
క్రికెట్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement