అన్వేషించండి

YS Jagan: ఎన్నికలకు ముందు పాదయాత్ర - యువనేతల సమావేశంలో జగన్ ప్రకటన

YSRCP: ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించారు. యువనేతలకు ఇప్పుడే గొప్ప అవకాశం వచ్చిందన్నారు.

YSRCP Jagan Padayatra: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని అంతకు ముందే జిల్లాలలో పర్యటిస్తానన్నారు.  జగన్ తాను రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ రాజీపడలేదని, భవిష్యత్తులో కూడా రాజీపడనని ప్రకటించారు. అధికారంలో లేనప్పటికీ, ప్రజల కోసం నిలబడి పోరాడుతూనే ఉంటానని  వైపీపీ యూత్ వింగ్ సమావేశంలో ప్రకటించారు.                                    

 యూత్ వింగ్ సభ్యులను సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన విధానాలను, అవినీతిని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.  కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తోందని జగన్ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకు తగిన భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అక్రమ కేసులతో YSRCP నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు .                

జగన్ కూటమి ప్రభుత్వంపై విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల కింద రూ. 6,400 కోట్ల బకాయిలు చెల్లించలేదని, దీనివల్ల విద్యార్థులు చదువు మానేసి ఉపాధి కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని విమర్శించారు.   కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, దీనివల్ల ఒక సంవత్సరంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని జగన్ పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహాన్ని YSRCP బలంగా మార్చుకోవాలని, దీనికి యూత్ వింగ్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి, వారి పక్షాన పోరాడాలని   యూత్ వింగ్ సభ్యులను జగన్ కోరారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించడం ద్వారా 2029 ఎన్నికల్లో YSRCP రికార్డు మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.                    

యువ నాయకులకు ఇప్పుడే మంచి అవకాశం అన్నారు. ప్రభుత్వానికి భయపడకుండా ఉద్యమం చేస్తే.. వారిని పైకి తీసుకు వచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. పెరగాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని.. ఎదిగేలా తాను చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. యూత్ వింగ్ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి యువ నేతల్ని ఆహ్వానించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జక్కంపూడి రాజా అందర్నీ కోఆర్డినేట్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
Mrunal Thakur: వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
Mrunal Thakur: వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు.. మేయర్లు, చైర్మన్ల స్థానాల్లో బీసీలు, మహిళలకు పెద్దపీట
తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు.. మేయర్లు, చైర్మన్ల స్థానాల్లో బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget