అన్వేషించండి

YS Jagan : అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఢిల్లీలో ధర్నా - డుమ్మా కొట్టే వ్యూహమేనా ?

Andhra Pradesh : అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఢిల్లీలో ధర్నా చేయాలని జగన్ నిర్ణయించారు. సమావేశాలకు హాజరు కావడం ఇష్టం లేకనే ఇలా చేశారని భావిస్తున్నారు.


YSRCP :  ఏపీలో టీడీపీ నేతలు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, హత్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇరవై నాలుగో తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ ధర్నాలో పాల్గొంటారు. రాష్ట్రాల శాంతిభద్రతల అంశంపై ఢిల్లీలో ధర్నాచేయడం వెనుక జగన్ వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఇరవై  రెండో తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశం లేనందునే ఇలా సమావేశాల సమయంలోనే ఢిల్లీలో ధర్నా ప్రకటించారని చెబుతున్నారు. 

అసెంబ్లీకి హాజరయ్యేందుకు జగన్ విముఖం                     

అసెంబ్లీకి  హాజరయ్యే విషయంలో జగన్మోహన్ రెడ్డి డైలమాలో ఉన్నారు. ప్రమాణ స్వీకార సమయంలో ఆయన వెంటనే వెళ్లిపోయారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికకు కూడా హాజరు కాలేదు. స్పీకర్ ఎన్నిక  సంప్రదాయాన్ని ఆయన పాటించలేదు. తర్వాత తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కు లేఖ రాశారు. అలా ఇస్తేనే వస్తానన్నట్లుగా ఆయన లేఖ రాశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం సీరియస్ గా స్పందించారు. తాము కాదు అసలు ప్రజలే ఇవ్వలేదన్నారు. 

శ్వేతపత్రాలు ప్రకటించి విచారణలకు ఆదేశించే అవకాశం                     

ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సమయం గడువు దగ్గర పడింది. సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడితే తొలి సమావేశాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులను అసెంబ్లీలో  ప్రస్తావించడం ఖాయం. జగన్మోహన్ హయాంలో లెక్కలేనంతగా ఆర్థిక దోపిడి, విధ్వంసం జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ వాటిని అసెంబ్లీలో ప్రజెంట్ చేసి విచారణలకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు ముందే శ్వేతపత్రాలు ప్రకటించనున్నారు. అలాంటి సమయంలో తాము అసెంబ్లీలో ఉండటం ఇబ్బందికమేనని వైసీపీ అధినేత భావిస్తున్నారు. పైగా తమ వాయిస్ వినిపించడానికి సంఖ్యాబలం ప్రకారం చూస్తే చాలా తక్కువ సమయం లభిస్తుంది. 

వ్యూహం ప్రకారమే నిర్ణయం             

ఇవన్నీ ఆలోచించేఅసెంబ్లీకి వెళ్ల కూడదని జగన్ భావిస్తున్నారు. అయితే పారిపోయినట్లుగా ఉండకూడదన్న ఉద్దేశంతో..  వినుకొండలో జరిగిన  హత్య ఘటన కేంద్రంగా రాజకీయం చేసి.. అసెంబ్లీ సమావేశాల సమయంలో.. ఢిల్లీలో ధర్నాను ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. పనిలో పనిగా ఏపీలో పరిస్థితి బాగోలేదని దేశం దృష్టికి తీసుకెళ్లినట్లుగా ఉంటుందన్న అంచనాలో ధర్నా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.  

గవర్నర్ ప్రసంగం సమయంలో ఆందోళన చేసి సస్పెండ్ కావడమో లేదా బాయ్ కాట్ చేయడమో చేయాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లినా ప్రయోజనం ఉండదని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరని అంచనా వేస్తునన్నారు. అందుకే ఎమ్మెల్యేలు కూడా హజరయ్యే విషయంలో జగన్ విముఖంగా ఉన్నారని భావిస్తున్నారు.                                                    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Attack on Deputy Speaker Raghurama: అకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి - ఆలయంలో పూజల వివాదమే కారణం
అకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి - ఆలయంలో పూజల వివాదమే కారణం
Andhra KGF: ఆంధ్రప్రదేశ్‌లో KGF - దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి - తవ్వకాలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో KGF - దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి - తవ్వకాలకు సిద్ధం

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Embed widget