అన్వేషించండి

YS Jagan : విజయనగరంలో అలిగిన జగన్ - మాట్లాడకుండా వెళ్లిపోతానని బెదిరింపు - అలాగే చేశారు కూడా !

Andhra : విజయనగరంలో జగన్ అసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కొందరు డిస్ట్రబ్ చేయడంతో మాట్లాడనంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Jagan left without speaking in middle: మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా మాట్లాడుతూంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా కోపం వస్తుంది.  ఫ్లోలో ఆయన మాట్లాడుతూంటే.. మధ్యలో కల్పించకోవడం వల్ల ఆయన ఫ్లోని కోల్పోతారు. గతంలో ఓ జర్నలిస్టుపై అసహనం కూడా వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. ఈ సారి విజయనగరం లో గుర్ల మండల అతి సారం బారిన పడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పని అయిపోయాక మీడియాతో మాట్లాడారు. కొంత సేపు మాట్లాడిన తర్వాత ఎదురుగా ఉన్న జనం డిస్ట్రబ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఫ్లో మిస్ అయింది.                                                        

ఏపీకి గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్ చేశారని జగన్ అసహనం                           

తాను మాట్లాడుతున్న సమయంలో అందరూ అలా డిస్ట్రబ్ చేస్తూండటంతో  ఇలా అయితే తాను మాట్లాడకుండా వెళ్లిపోతానని అన్నారు దీంతో ఎదురుగా ఉన్న కొంత మంది వెళ్లు.. వెళ్లు అని అరిచారు. జగన్ అసహనం మరింత పెరిగిపోయింది. నిజంగానే ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.       

కుటంబ వివాదాల విషయంలో  ప్రశ్నలు అడగాలనుకున్న  జర్నలిస్టులు            

జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విషయంలో తల్లి విజయలక్ష్మ, చెల్లి షర్మిలపై ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఆ విషయంపై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఈ అంశంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అవకాశం ఇవ్వలేదు. ముందుగానే ఆయన తన ఇంట్లో అందరి ఇళ్లలో మాదిరిగానే ఆస్తుల వివాదాలు జరుగుతున్నాయని అది పెద్ద విషయం ఏమీ కాదని అంటున్నారు. తన తల్లి, చెల్లి ఫోటోలు చూపించి సమస్యల్ని డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై జగన్ మాట్లాడిన తర్వాత జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుదామనకున్నారు. జగన్ అసహనంతో వెళ్లిపోవడంతో అడగలేకపోయారు.             

Also Read: Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త

తానను సరిగ్గా మీడియాతో మాట్లాడకనివ్వకపోవడంపై జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత వస్తూంటే సరిగ్గా  భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం లేదన్నారు.        

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా  గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
Andhra Pradesh BJP : ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
Trains Cancelled: తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Telangana News: తెలంగాణలో డ్రగ్స్‌ కంట్రోల్‌కు ప్రత్యేక సైన్యం - కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
తెలంగాణలో డ్రగ్స్‌ కంట్రోల్‌కు ప్రత్యేక సైన్యం - కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా  గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త
Andhra Pradesh BJP : ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?
Trains Cancelled: తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తీవ్ర తుపానుగా 'దానా' - 2 రోజులు ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Telangana News: తెలంగాణలో డ్రగ్స్‌ కంట్రోల్‌కు ప్రత్యేక సైన్యం - కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
తెలంగాణలో డ్రగ్స్‌ కంట్రోల్‌కు ప్రత్యేక సైన్యం - కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
YS Jagan: ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
Bihar : బతికే ఉన్న భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా జైల్లో భర్త - ఈ వింత బీహార్‌లో !
బతికే ఉన్న భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా జైల్లో భర్త - ఈ వింత బీహార్‌లో !
Pushpa 2 : 'పుష్ప 2'లో శ్రద్ధా స్పెషల్ సాంగ్... ఒక్క పాట కోసం ఈ బాలీవుడ్ బ్యూటీకి మైండ్ బ్లోయింగ్ రెమ్యూనరేషన్
'పుష్ప 2'లో శ్రద్ధా స్పెషల్ సాంగ్... ఒక్క పాట కోసం ఈ బాలీవుడ్ బ్యూటీకి మైండ్ బ్లోయింగ్ రెమ్యూనరేషన్
Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Embed widget