అన్వేషించండి

YS Jagan : విజయనగరంలో అలిగిన జగన్ - మాట్లాడకుండా వెళ్లిపోతానని బెదిరింపు - అలాగే చేశారు కూడా !

Andhra : విజయనగరంలో జగన్ అసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కొందరు డిస్ట్రబ్ చేయడంతో మాట్లాడనంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Jagan left without speaking in middle: మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా మాట్లాడుతూంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా కోపం వస్తుంది.  ఫ్లోలో ఆయన మాట్లాడుతూంటే.. మధ్యలో కల్పించకోవడం వల్ల ఆయన ఫ్లోని కోల్పోతారు. గతంలో ఓ జర్నలిస్టుపై అసహనం కూడా వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. ఈ సారి విజయనగరం లో గుర్ల మండల అతి సారం బారిన పడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పని అయిపోయాక మీడియాతో మాట్లాడారు. కొంత సేపు మాట్లాడిన తర్వాత ఎదురుగా ఉన్న జనం డిస్ట్రబ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఫ్లో మిస్ అయింది.                                                        

ఏపీకి గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్ చేశారని జగన్ అసహనం                           

తాను మాట్లాడుతున్న సమయంలో అందరూ అలా డిస్ట్రబ్ చేస్తూండటంతో  ఇలా అయితే తాను మాట్లాడకుండా వెళ్లిపోతానని అన్నారు దీంతో ఎదురుగా ఉన్న కొంత మంది వెళ్లు.. వెళ్లు అని అరిచారు. జగన్ అసహనం మరింత పెరిగిపోయింది. నిజంగానే ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.       

కుటంబ వివాదాల విషయంలో  ప్రశ్నలు అడగాలనుకున్న  జర్నలిస్టులు            

జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విషయంలో తల్లి విజయలక్ష్మ, చెల్లి షర్మిలపై ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఆ విషయంపై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఈ అంశంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అవకాశం ఇవ్వలేదు. ముందుగానే ఆయన తన ఇంట్లో అందరి ఇళ్లలో మాదిరిగానే ఆస్తుల వివాదాలు జరుగుతున్నాయని అది పెద్ద విషయం ఏమీ కాదని అంటున్నారు. తన తల్లి, చెల్లి ఫోటోలు చూపించి సమస్యల్ని డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై జగన్ మాట్లాడిన తర్వాత జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుదామనకున్నారు. జగన్ అసహనంతో వెళ్లిపోవడంతో అడగలేకపోయారు.             

Also Read: Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త

తానను సరిగ్గా మీడియాతో మాట్లాడకనివ్వకపోవడంపై జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత వస్తూంటే సరిగ్గా  భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం లేదన్నారు.        

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
Telangana News: రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
Sivakarthikeyan Vs Vijay Antony: శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
YSRCP Leaders : కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
Telangana News: రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
రికార్డు వేగంతో కుల గణన,​ సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
Sivakarthikeyan Vs Vijay Antony: శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
శివకార్తికేయన్ వర్సెస్ విజయ్ ఆంటోనీ... తమిళ టైటిల్ గొడవ, ఇంతకీ 'పరాశక్తి' ఎవరి సొంతం?
YSRCP Leaders : కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
Shruti Haasan : బర్త్​డే ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్.. ఈ ఏడాదితో 39లోకి అడుగుపెట్టేసిందిగా
బర్త్​డే ఫోటోలు షేర్ చేసిన శృతి హాసన్.. ఈ ఏడాదితో 39లోకి అడుగుపెట్టేసిందిగా
AP New DGP:  ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - 31న ద్వారకా తిరమలరావు రిటైర్
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - 31న ద్వారకా తిరమలరావు రిటైర్
Kohli Vs Smith: విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం
విరాట్ కంటే స్మిత్ గొప్ప.. అందుకు సాక్ష్యం అవే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ దిగ్గజం
Telangana News: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్
Embed widget