News
News
X

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా. దీనిపై ప్రభుత్వం వివరణ ఏంటీ?

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. రిటైర్‌మెంట్‌ ఏజ్‌ను 65 ఏళ్లకు పెంచిందని ఓ జీవో కూడా సర్క్యులేట్‌ అవుతోంది. జీవెో నెంబర్‌ 15ను జారీ చేసిందని సోషల్ మీడియాాలో తిరుగుతోంది. దీనిపై  స్పందించిన ప్రభుత్వం ఖండించిందిి. 

ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బ తీసేందుకే సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రిటైర్‌మెంట్‌ ఏజ్‌ ఓ ఏడాది పెంచే ఆలోచన ప్రభుత్వంలో ఉందని తెలుస్తోంది. దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు వ్యతిరేకత క్రియేట్ చేసేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు వివరించారు. 

సోషల్ మీడియాలో తిరుగుతున్న జీవోపై ఆర్థిక శాఖాధికారులు రియాక్ట్ అయ్యారు. అలాంటి ప్రపోజ్ ఏది కూడా ఇంతవరకు తమ శాఖకు రాలేదని... ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. 

ఇప్పటికే డీఐజీతో ఆర్థిక శాఖాధికారులు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగల పదవీ విరమణ వయసుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని... దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వెంటనే రియాక్ట్ అయిన డీఐజీ.. కేసు మోదు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు.

 

Published at : 28 Jan 2023 11:38 AM (IST) Tags: AP Government Employees Retirement Age Retirement Age In AP 65 years

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!

Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

AP New Industrial Policy: పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కులు- కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకటించిన ఏపీ

AP New Industrial Policy: పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కులు- కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకటించిన ఏపీ

తిరుమల శ్రీనివాసుడికి మంగళవారం ఏ ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా?

తిరుమల శ్రీనివాసుడికి మంగళవారం ఏ ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా?

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

టాప్ స్టోరీస్

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది