అన్వేషించండి

Chandrababu House Episode: వినతి పత్రం ఇచ్చేందుకే జోగి రమేష్ వెళ్లారు... చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై డీఐజీ వివరణ

చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారని పోలీసులు తెలిపారు.

ఈనెల 17న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణపై గుంటూరు ఎస్పీలు విశాల్ గున్నీ, ఆరిఫ్ హఫీజ్​తో కలిసి డీఐజీ త్రివిక్రమ్ వర్మ వివరణ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్  చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికే ఆయన ఇంటికి వెళ్లారని తెలిపారు. దాడి చేసే ఆలోచన ఆయనకు లేదన్నారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని డీఐజీ తెలిపారు. జోగి రమేశ్ ను కరకట్ట మొదటి గేట్ వద్దే అడ్డుకున్నామన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి అని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. నిరాధారంగా మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయని డీఐజీ ఆరోపించారు. ఈ ఘటనలో ముందుగా జోగి రమేశ్ కారుపై దాడి జరిగిందన్నారు. 

డీజీపీ లేరని తెలిసి కూడా

ఎమ్మెల్యే రమేశ్ కారుపైన, డ్రైవర్ పై చెప్పులు, రాళ్లతో కొందరు దాడి చేశారని డీఐజీ వీడియోలను ప్రదర్శించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆఫీసులో లేరని తెలిసి కూడా ఆయన కార్యాలయం వద్ద 70 మంది హడావుడి సృష్టించారని డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చే విధానం ఇది ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారన్నారు. కరకట్ట ఘటనపై ఇరుపక్షాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Also Read: Online Movie Ticket Issue: ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ పెద్ద సమస్య కాదు.. నిర్మాత సి.కళ్యాణ్ కామెంట్స్..

అసలేం జరిగింది

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో సీఎం జగన్, హోంమంత్రి సుచరితపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ కార్యకర్తలతో కలిసి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. వీరిని బుద్ధా వెంకన్న సహా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు జెండా కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ వెనక్కి తగ్గకపోవటంతో లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో జోగి రమేశ్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి జోగి రమేశ్​ను అరెస్టు చేశారు.

Also Read: Botsa Satyanarayana: అచ్చెన్న రాజీనామా చేస్తే నేను రెడీ... ఓటమిని అంగీకరించే ధైర్యం టీడీపీకి లేదు... పరిషత్ ఫలితాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
CSK Vs GT IPL 2024: చెన్నై పై గుజరాత్ ఘన విజయం
చెన్నై పై గుజరాత్ ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Shubman Gill And Sai Sudharsan Centuries | GT vs CSK Highlights | కీలక మ్యాచులో చెన్నై ఓటమి| ABPRaja Singh Insulted in PM Modi Public Meeting | ఎల్బీ స్టేడియంలో రాజాసింగ్ కు అవమానం.. ఏం జరిగిందంటేChiranjeevi on Pawan Kalyan | Pithapuram | పవన్ తరపున ప్రచారానికి వెళ్లనన్న చిరంజీవి |YS Sharmila Interview | ఒక్కోసారి జగన్‌ను చూస్తుంటే అసలు నా అన్నయ్యేనా అనిపిస్తోంది... | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
CSK Vs GT IPL 2024: చెన్నై పై గుజరాత్ ఘన విజయం
చెన్నై పై గుజరాత్ ఘన విజయం
Unhealthy Food: మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Sharmila :  తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు  - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు
తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు
Kazipet Coach Factory: 44 ఏళ్లుగా కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాట్లేదు? దాన్ని ఎవరు తన్నుకుపోయారు?
44 ఏళ్లుగా కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాట్లేదు? దాన్ని ఎవరు తన్నుకుపోయారు?
Embed widget