అన్వేషించండి

AndhaNews : ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేసి కాదు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి - సీఎం జగన్‌కు శైలనాథ్ సలహా !

చంద్రబాబును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. బీజేపీ ప్రమేయంతోనే ఇలా జరిగిందనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.


AndhaNews :  రాజకీయంగా ఎదగాలంటే ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని సీఎం జగన్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ సలహా ఇచ్చారు.  మాజీ ముఖ్యమంత్రిని కావాలనే అక్రమంగా అరెస్టు చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.  రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కు ఇంతగా దిగజారడం  బాధాకరమన్నారు.  చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉందన్నారు.  చంద్రబాబు అరెస్ట్ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరని స్పష్టం చేశారు.  కేంద్రం కనుసన్నల్లోనే  ఇవన్నీ జరుగుతున్నాయేమో అని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.  చంద్రబాబును ఈ వయసులో ఇబ్బంది పెట్టడం  మంచిది కాదని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో చూసుకోవాలన్నారు.  

నీటి కొరత వల్ల ఎండిపోతున్న పంటల్ని పరిశీలిస్తున్న శైలజానాథ్ 

వర్షాభావం, కృష్ణా నీరు లేకపోవడం కారణంగా అనంతపురం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎండిపోతున్న పొలాల్ని శైలజానాథ్ పరిశీలిస్తున్నారు.  బయన్నపేట గ్రామ పొలాల్లో వేరుశనగ పంటను పరిశీలించారు.  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని..  ప్రభుత్వానికి రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాల పై ఉన్న శ్రద్ధ ఇతర సమస్యలపై లేదన్నారు.  రైతులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్నారు.  కనీసం ఇన్సూరెన్స్ లు కూడా అందించలేని దయనీయ ప్రశ్న ఈ రాష్ట్రం ఉంన్నారు.  అనవసరమైన బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప రైతాంగంపై దృష్టి సాధించలేకపోతున్నారని విమర్శించారు.  ప్రభుత్యం ప్రతి ఎకరాకు కనీసం 50,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 

ఎకరానికి రూ. యాభై వేలు పరిహారం డిమాండ్         
 
మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులకు హెచ్చెల్సీ ద్వారా నీటిని వదలాలని మాజీ మంత్రి శైలజానాథ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని రంగమనాయునిపల్లిలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. చెరువుల్లో నీరు లేకపోతే బోర్లు రీచార్జ్‌ కావన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు పడతారని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  

సీమకు నీటి గండం                                  

అప్పర్ పెన్నర్ నిర్మాణంతో అనంతపురం జిల్లాకు నీరు రాదన్నారు.  హార్టికల్చర్ లో ప్రథమ స్థానంలో ఉన్న అనంతపురం జిళ్లా ఇవాళ రైతులు భయపడుతున్నారని..  భూగర్భజలాలు అగుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అధికార పార్టీ నేతలకు  ఇసుక, మట్టిపై ఉన్న మమకారం మరేదానిపై లేదన్నారు.  కాలువలకు నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా నాయకులు రాజకీయాలు పెక్కన పెట్టి సాగు తాగునీటికోసం పోరాడాలని..  విద్యుత్ మోటర్లకు 2 గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్  పోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్సహ పడుతున్నారు.. ఎందుకో అర్థం కావడం లేదన్నారు.                                         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget