అన్వేషించండి

Chandra Babu : జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు - ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందన్న చంద్రబాబు !

సొంత రాజధానిపై పగబట్టిన సీఎంగా జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.

అమరావతిపై హైకోర్టు తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు ( Charndra babu ) స్వాగతించారు. 807 రోజులుగా రైతులు, మహిళలు ఆందోళన చేశారని ధర్మం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని అమరావతి ( Amaravati ) విషయంలో అదే జరిగిందని వ్యాఖ్యానించారు.  రాజధాని అమరావతిపై కుట్రలు చేశారని, అమరావతిని శ్మశానం అన్నారని తెలిపారు. రాజధాని రైతులు పవిత్రమైన పాదయాత్ర ( Padayatra ) చేశారని ప్రశంసించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు పోరాటం ఆపలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విజయం ప్రజా రాజధానిది, 5 కోట్ల ఆంధ్రులదని చెప్పారు. అమరావతి అభివృద్ధి చెందితే విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు కాదని చంద్రబాబు అన్నారు.

మూడు రాజధానులకు ఇప్పటికీ ఓ మార్గం ! జగన్ ప్లాన్ బీ అమలు చేస్తారా ?

రాజధాని విషయంలో తప్పుడు నిర్ణయాలతో సీఎం జగన్ ( Jagan ) చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. రాజధానిపై ప్రభుత్వమే కుట్రలు చేసిందని  మండిపడ్డారు. అమరావతిని శ్మశానం అన్నారు.. మునిగి పోతుందని ప్రచారం చేశారన్నారు. ఏపీకి సంపద సృష్టించే ఆదాయ వనరు అమరావతి అని.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. సీఎం  జగన్ రెడ్డి మాటలు చేష్టలు చూసి మనిషో, పశువో  అర్థం కాక తనకే ఆశ్చర్యం వేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎస్సీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా (AP Capital ) ఎంచుకుంటే జగన్ రెడ్డికి కులం అడ్డొచ్చిందని విమర్శించారు. 

ఏపీ రాజధాని కేసులో జగన్ ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదా? రిట్ ఆఫ్ మాండమాస్ అంటే ఏంటి?

అమరావతి అభివృద్ధి చేస్తే ఓ ప్రాంతం అభివృద్ది అవుతుందని ప్రచారం చేశారని అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. అమరావతిని నిర్ణయించినప్పుడు అందరూ స్వాగతించారని.. సీఎం జగన్ కూడా స్వాగతించారని ఆ రోజు అడ్డు రాని కులమతాలు ఈ రోజు ఎలా అడ్డు వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. అర్థం లేని విధానాలతో మూడు ముక్కలాటకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. లాఠీ దెబ్బలు, కేసులను ఎదురొడ్డి రైతులు పోరాటం చేశారు. తిరుపతి వరకూ మహాపాదయాత్ర కూడా నిర్వహించారు. చివరికి కోర్టులో రైతులకు అనుకూల ఫలితం వచ్చింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget