అన్వేషించండి

AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

Andhra Pradesh News | ఏపీలో కురుబ, కళింగ, వన్యకుల, అగ్నికుల క్షత్రియ, ఆర్యవైశ్య, శెట్టిబలిజ కార్పొరేషన్లకు చంద్రబాబు ప్రభుత్వం 15 మంది చొప్పున మొత్తం 90 మందిని డైరెక్టర్లుగా నియమించింది.

Directors for corporations In Andhra Pradesh | అమరావతి: ఏపీలో ఇదివరకే తొలి విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా.. మొన్న రెండో విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ప్రభుత్వం. ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. ఆర్యవైశ్య, శెట్టిబలిజ, కురుబ, కళింగ, వన్యకుల, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు చంద్రబాబు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్ల చొప్పున 90 మందిని నియమించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్లగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

కళింగ కార్పోరేషన్

కళింగ కార్పొరేషన్‌లో 12 మంది టీడీపీ వారు, జనసేన నుంచి లోళ్ల రాజేష్ (ఇచ్చాపురం), పేదాడ రామ్మోహన్ రావు (ఆముదాలవలస), బీజేపీ నుంచి అత్తాడ రవి బాబ్జి (శ్రీకాకుళం) అవకాశం దక్కించుకున్నారు.
AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

వన్యకుల క్షత్రియ కార్పోరేషన్

వన్యుల క్షత్రియ కార్పొరేషన్‌లో 12 మంది టీడీపీ నేతలకు అవకాశం లభించింది. జనసేన నుంచి బాలసుబ్రహ్మణ్యం (తిరుపతి), పెద్ద చిన్నప్ప వామన (కుప్పం), బీజేపీ నుంచి జీపాలెం తేజోవతి (తిరుపతి) అవకాశం దక్కించుకున్నారు.
AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

శెట్టిబలిజ కార్పోరేషన్

కార్పొరేషన్‌లోనూ టీడీపీ నేతలు 12 మందికి అవకాశం లభించింది. ఇక జనసేన నుంచి జుట్టిగ నాగరాజు (ఉండి), పెంకె జగదీశ్ (పిఠాపురం), బీజేపీ నుంచి మట్టా మంగరాజు (కాకినాడ) నేత చోటు దక్కించుకున్నారు.
AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

ఆర్యవైశ్య కార్పోరేషన్

ఆర్యవైశ్య కార్పొరేషన్‌లోనూ మొత్తం 15 మంది సభ్యులు కాగా, 12 మంది టీడీపీ నేతల్ని నియమించారు. జనసేన నుంచి దుగ్గిశెట్టి సుజయ్ బాబు (నెల్లూరు), కొల్లూరు రూప (విశాఖపట్నం), బీజేపీ నుంచి కుసుమంచి సుబ్బారావు (విజయనగరం) లను అవకాశం వరించింది.


AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

అగ్నికుల క్షత్రియ కార్పోరేషన్

అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ లో 15 మందిలో 12 మంది టీడీపీ, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. జనసేన నుంచి తిరుమలశెట్టి చంద్రమౌళి (పెడన), తురంగి కాకినాడ రూరల్ నుంచి తిరుమణి కుమారస్వామి, బీజేపీ నుంచి విశ్వనాథ్ పల్లి వెంకటేశ్వర్లు (బాపట్ల) ను ఏపీ ప్రభుత్వం నియమించింది.


AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget