అన్వేషించండి

APBJP : జగన్ ప్రభుత్వంపై ప్రజా చార్జ్ షీట్లు - పోరుబాట పట్టిన ఏపీ బీజేపీ !

వైసీపీ సర్కార్‌పై బీజేపీ చార్జిషీట్లను ప్రారంభించింది. పాలనలో వైసీపీ ఘోరంగా విఫలమయిందని అంటున్నారు.

APBJP :    ఆంధ్రప్రదేశ్ బీజేపీ .. వైసీపీపై సమరం ప్రకటించింది.   రాష్ట్ర వ్యాప్తంగా అభియోగాలు స్వీకరణ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించి ప్రజల్లోకి వెళ్ళి చార్జ్ షీట్ లు వేసే పని ప్రారంభించింది.  బీేపీ రాష్ట్ర స్థాయిలో అభియోగాల స్వీకరణ  పై ప్రత్యేకంగా శ్రద్ద చూపిస్తోంది. ఆడియో , వీడియో సమావేశాల ద్వారా దశల వారీగా ఈ కార్యక్రమం పై ఫోకస్ పెట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సొము వీర్రాజు, అనేక అంశాలు పై నేతలకు మార్గదర్శనం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలో వచ్చి న ఫిర్యాదు లను ఈ సందర్బంగా వీర్రాజు తల ముందు ఉంచుతున్నారు .చార్జిషీట్ ప్రణాళిక మార్గదర్శక్ గా వ్యవహరిస్తున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పలు అంశాలను కాన్ఫరెన్స్ లో ఇప్పటికే ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అభియోగాలు నమోదు అనుసరించాల్సిన మార్గాలు పై జిల్లా నాయకత్వాలను అలర్ట్ చేస్తున్నారు.

26 జిల్లాల్లో చార్జ్ షీట్ కార్యక్రమాలు  

రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలపై   26 పార్లమెంట్ జిల్లాలలో చేపట్టిన ఛార్జ్ షీట్ కార్యక్రమం లో భాగంగా అన్ని జిల్లాల నుండి అభియోగాల స్వీకరణ ను  నేతలు ఇప్పటికే చేపట్టారు.జిల్లాల విభజన కూడా ఇప్పటికే జరగటంతో, గ్రామ స్దాయిలో చార్జ్ షీట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు .ప్రధానంగా రాయలసీమ జిల్లాలలో స్థానిక సమస్యలపై అభియోగాలు ఎక్కువగా ప్రజల నుండి వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. భూ సమస్యలు, భూ కబ్జాలు, రెవెన్యూ యంత్రాంగం అవినీతి పాలన....వంటి అంశాల వలన ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారన్న విషయాలపై అభియోగాలు వస్తున్నాయని కమిటీ కన్వీనర్ గా ఉన్న కోలా ఆనంద్ చెబుతున్నారు.  కక్షపూరితంగా చిన్నచిన్న తగాదాలపై కూడా పోలీస్ కేసులు ఫైల్ చేయడము ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కూడ చర్చగా మారిందని అంటున్నారు.  

ఇసుక సమస్యలు ! 
 
చిత్తూరు,  తిరుపతి జిల్లాలలో ఇసుక ఆగడాలు , చిన్నచిన్న కాలువలు, గుంటలు ,చెరువులు నుండి, సరిహద్దు రాష్ట్రాలకు ఇసుకను  తరలించడం కూడ భారతీయ జనతా పార్టి చార్జ్ షీట్ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి.స్దానికులు ఈ విషయాలను చార్జ్ షీట్ కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు.దీంతో ఇసుక సమస్య తీవ్రత రాష్ట్ర స్దాయిలో అంచనా వేసి,ఉద్యమం చేయాలని,లేదంటే ప్రభుత్వం వైఫల్యాలను గురించి ప్రజల్లో చైతన్య కార్యక్రమాల నిర్వాహణకు కూడ కాషాయ దళం ప్లాన్ చేస్తోంది.

ప్రజలతో కలసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం: విష్ణు వర్దన్ రెడ్డి

ఆశలు తీరుస్తారని అధికారం ఇస్తే దోపిడీకి లైసెన్స్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకుందని బీజేపి నేత విష్ణు వర్దన్ రెడ్డి ఆరోపించారు.వైసీపీ  నేతలు ఎక్కడ చూసినా దోపిడీ చేస్తున్నారని,పంచభూతాల్లో దేన్నీ వదలటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అందరిదీ దోపీడీ ఎజెండాగానే మారిందని అన్నారు.ఓ వైపు ఓటు బ్యాంక్ కోసం మత రాజకీయాలు - మరో వైపు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని,పథకాల పేరుతో ప్రజల్ని సోమరుల్ని చేసి యువశక్తి నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.ప్రశ్నించిన వారి పై దాడులు , దౌర్జన్యలు చేయటం వంటి ఘటనలు జరుగుతుంటే, శాంతిభద్రతలు ప్రశ్నార్దకంగా మారాయని ఆయన అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Tata Punch EV: అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని సొంతం
అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Indian Student Shot Dead: కెనడాలో మరో దారుణం.. టొరంటోలో భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
కెనడాలో మరో దారుణం.. టొరంటోలో భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
Embed widget