By: ABP Desam | Updated at : 10 May 2023 04:23 PM (IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు HRA పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ ను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచింది ఏపీ ప్రభుత్వం. పార్వతీపురం, పాడేరు, అనకాపల్లి, అమలాపురం, భీమవరం, బాపట్ల, నరసరావుపేట, పుట్టపుర్తి, రాయచోటిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో లబ్ది చేకూరనుంది. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
Sharwanand Wedding Photos : రాయల్గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: రైల్వే నెట్వర్క్లో కొన్ని లూప్హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల