అన్వేషించండి

Prajaporu BJP : ప్రజాపోరుతో వణుకు పుట్టించాం - ఏపీ ప్రభుత్వ అరాచక, అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న ఏపీ బీజేపీ !

రెండు వారాలుగా తాము నిర్వహించిన ప్రజాపోరు సభలు విజయవంతం అయ్యాయని ఏపీ బీజేపీ ప్రకటించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు.


 Prajaporu  BJP :  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు వేలకుపైగా నిర్వహించిన ప్రజా పోరు సభల ద్వారా ఏపీ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని ఏపీ బీజేపీ ప్రకటించింది.  భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపోరు సభలతో రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు ప్రారంభమైందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి  విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ రెండు వారాలుగా రాష్ట్రంలో ప్రజాపోరు వీధి సభలు నిర్వహించింది.  ఈ ప్రజాపోరు సభలు ఆదివారంతో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రజాపోరు సభల ఇన్‌ఛార్జి విష్ణువర్ధన్‌రెడ్డి మద్దతిచ్చిన ప్రజలకు  ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఏడువేల సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఏపీ బీజేపీ 

 ప్రజాపోరు సభల ద్వారా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా రాష్ట్రంలో చేస్తున్న అవినీతి, అరాచక, అసమర్ధ, ప్రజావ్యతిరేక పాలనను భాజపా  క్షేత్రస్ధాయిలో నిలదీసిందన్నారు. కుటుంబ, కుల రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా భాజపా పోరు సల్పిందన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాపోరు సభల్లో మొత్తం 7 వేల సభలు జరిగాయని అన్నారు. ఈ సభలకు ప్రజల నుంచి భారీ ఆదరణ లభించిందని చెప్పారు. నిరుద్యోగులు సభలకు విశేషంగా తరలివచ్చి తమ గోడును భాజపా నాయకుల ముందు వెళ్లబోసుకున్నారన్నారు. ఈ ప్రజాపోరు సభల ద్వారా వివిధ వర్గాలకు చెందిన అన్యాయం, సమస్యలను భాజపా గుర్తించడం జరిగిందన్నారు. 

అన్ని వర్గాల ప్రజలనూ మోసం  చేసిన ప్రభుత్వం 

రైతాంగానికి గిట్టుబాటుధర కల్పించకపోవడంతో పాటు, పంటలబీమా సకాలంలో చేయకపోవడంతో రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. పేదలకు 25 లక్షల ఇళ్లిస్తే వాటిని కట్టే సామర్ధ్యం ఈ ప్రభుత్వానికి లేదు. ఇక నిర్మించిన ఇళ్లను ఇవ్వడం లేదని లబ్దిదారులు ఆగ్రహంతో ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపుచేయకపోవడం, పన్నులు పెంచడంతో ఆర్ధిక భారం పడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగాల భర్తీ జరగక, స్వయం ఉపాధికి అవకాశాలు ఇవ్వక యువత మండిపడుతున్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వక, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడంతో గ్రామీణాభివృద్ధి జరగక స్ధానిక సంస్థలు సమస్యల పాలయ్యాయి. 

రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఏపీ బీజేపీ అంచనా

ఉద్యోగులకూ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అవసరాల కోసం దరఖాస్తులు చేసినా జీపీఎఎఫ్‌ నుంచి డబ్బు ఇవ్వకపోవడం, పాత పెన్షన్‌ విధానం అమలు హామీని నెరవేర్చకపోవడంతో ప్రభుత్వోద్యోగులు కోపంతో ఉన్నారు. ప్రజాపోరు సభల్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహ మంటల సెగ ప్రభుత్వానికి తగిలింది. ప్రజల నుంచి లభించిన ఈ అద్వితీయ మద్దతుతో  భారతీయ జనతా పార్టీ  ప్రజల తరుపున నిరంతరం ఉద్యమమిస్తామని విష్ణువర్ధన రెడ్డి హామీ ఇచ్చారు.  

వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్‌ బీజేపీకి అడ్వాంటేజ్ ?

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget