అన్వేషించండి

NTR statue of sri Krishna: తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం, రాత్రికి రాత్రే మార్చి ట్విస్ట్ ఇచ్చిన నిర్వాహకులు

NTR statue at Takkellapadu in Guntur District | కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో బీసీవై పార్టీ అధ్యక్షుడు ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునివ్వగా, రాత్రికి రాత్రే నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు.

NTR statue Issue In Guntur District | పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వివాదానికి తెరపడింది. శ్రీ కృష్ణుని రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్వాహకులు తొలగించారు. ఆ విగ్రహం స్థానంలో ఎన్టీఆర్ మామూలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం ముగిసింది. శ్రీ కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో మనిషిని దేవుడి రూపంలో ఎలా ప్రతిష్టిస్తారని యాదవ సంఘాలు, బీసీసీఐ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. నేడు ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునివ్వడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేయాలని రామచంద్ర యాదవ్ అన్నారు.

వివాదానికి దారితీసిన శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహం
శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ వివాదానికి దారితీసింది. గుంటూరు పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో చెరువు కట్టపై ఎన్టీఆర్‌ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్టించారు. ఆదివారం జరిగే విగ్రహావిష్కరణకు ముందే, శనివారం భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రయాదవ్ అక్కడకు వెళ్లారు. యాదవులు, హిందువులు ఆరాధ్యదైవంగా భావించే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించడం అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై బీసీవై ప్రతినిధులు, అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిర్వాహకులు రాత్రి ఆలస్యంగా చర్చలు జరిపి, విగ్రహంలో మార్పులు చేశారు. చివరికి ప్లూటు, కిరీటంలో నెమలి పింఛం లేకుండా టీడీపీ నాయకులు విగ్రహాన్ని ఆవిష్కరించారు.


NTR statue of sri Krishna: తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం, రాత్రికి రాత్రే మార్చి ట్విస్ట్ ఇచ్చిన నిర్వాహకులు

ఆదివారం సాయంత్రం బీసీవై పార్టీ ప్రతినిధులు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు రశీదు తీసుకున్నారు. అక్కడినుంచి తక్కెళ్లపాడుకు వెళ్తున్నారని సమాచారం రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మైక్‌ ద్వారా నటి కరాటే కల్యాణి వస్తారని ప్రకటించడంతో సుమారు 300 మంది అక్కడ చేరుకున్నారు. ఈ క్రమంలో బీసీవై నాయకులు, విగ్రహావిష్కరణ కమిటీ ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని బీసీవై ప్రతినిధులను అక్కడి నుంచి తరలించారు.


NTR statue of sri Krishna: తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం, రాత్రికి రాత్రే మార్చి ట్విస్ట్ ఇచ్చిన నిర్వాహకులు

అయితే సోమవారం ఉదయం 11 గంటలకు అదే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని బీసీవై అధినేత పిలుపునివ్వడంతో ఈ వివాదం మరింత తీవ్రంగా మారింది. అయితే నిర్వాహకులు, స్థానికులు రాత్రికి రాత్రే ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలోని విగ్రహాన్ని తొలగించి, సాధారణ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం ముగిసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget