అన్వేషించండి

Chandrababu: ప్రపంచంలో మేథావులు, సంఘ సంస్కర్తలు ఎక్కువ మంది భారతీయులే - చంద్రబాబు

Chndrababu: ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు 75వ స్వాంత్రత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆజాదికా అమృతోత్సవం ప్రతీ ఒక్కరి గుండెల్లో జాతీయ స్ఫూర్తిని నింపాలన్నారు. 

Chndrababu: ప్రపంచంలో‌ ఉన్న  భారతీయులందరికి టీడీపీ అధినేత చంద్రబాబు 75 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రతి ఒక్కరి గుండెలలో‌ జాతీయ స్ఫూర్తి నింపాలని అన్నారు. రాజకీయ నాయకులు, అమరవీరులు చేసిన త్యాగాలే ప్రజలలో దేశభక్తి నింపాయి. దేశ ప్రజలు ఏకమై పోరాడి సాధించిన విజయమే దేశ స్వతంత్ర్యం అని చంద్రబాబు పేర్కొన్నారు. గత చరిత్రను నెమరవేసుకుంటూ భవిష్యత్తుతో సమన్వయ పరుచుకోవాలన్నారు. పరాయి పాలనలో ప్రజలు పేదరికాన్ని అనుభవించారని నాటి సంగతులను గుర్తు చేశారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నాయకులు సరికొత్త విధానాలు తెచ్చారని స్పష్టం చేశారు.

ప్రపంచంలో దేశం అగ్రగామి
ప్రపంచంలో  మేథావులు, సంఘ సంస్కర్తలు ఎక్కవ మంది భారతీయులే ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపాయన్నారు. జాతీయతకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కరోనా సమయంలో అన్ని రంగాలు లాక్ డౌన్ లోకి వెళ్ళాయని కేవలం రైతులు మాత్రమే లాక్ డౌన్ చేయలేదని తెలిపారు. ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా మన భారత దేశం ఎదిగిందని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే గొప్పగా ఐటీ, సేవా రంగాలలో భారత దేశం ఎదిగిందని చెప్పారు. గతంలో పేదరికంతో మగ్గిన మనం.. అభివృద్ధి చెందిన దేశాలకు ప్రస్తుతం సవాల్‌‌ విసురుతున్నామని పేర్కొన్నారు. 

దేశానికి ఏమిచ్చాం 
75 సంవత్సరాల తర్వాత, రైతు ఆత్మహత్యలు, పేదరికం ఉండటం బాధాకరం అని చంద్రబాబు అన్నారు. నిర్ణయం‌ కరెక్టుగా లేకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవని అన్నారు. నేను ఈ దేశానికి ఏమి ఇచ్చామన్న భావన యువతలో రావాలని సూచించారు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించుకోవాలని సూచించారు. పబ్లిక్ జీవితంలో ఉన్న నాయకులు విలువలు కాపాడుకోవాలని వివరించారు. భారత దేశానికి యువత ఒక వరం అని చెప్పారు. ప్రపంచాన్ని శాసించే శక్తి యువతకు ఉందన్నారు. నాలెడ్జీ ఎకానమీలో‌ భారత దేశం ముందుందని చంద్రబాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సామాజికంగా వెనుక బడ్డారని తెలిపారు. సంపాదనలో‌ కొంత భాగాన్ని సమాజ అసమానతలు తగ్గించడానికి వెచ్చించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 

రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటు 
రైతులు ఆత్మహత్య చేసుకోవడం సమాజానికి సిగ్గు చేటని పేర్కొన్నారు. మగవారితో సమానంగా మహిళలు ఐటీలో రాణిస్తున్నారని తెలిపారు. అందువల్లే వరకట్నం లేకుండా పోయిందని చెప్పారు. గంగా, కావేరి నధులను అనంధానం చేయాలని పేర్కొన్నారు. అవినీతి ఎక్కడ‌ ఉంటే.. సమాజం అక్కడ కలుషితం అవుతుందని వివరించారు. అవినీతి రహిత  సమాజాన్ని నిర్మించుకోవాలని చంద్రబాబు తెలిపారు. అవినీతిని నిర్మూలిస్తే  రాబోయే 25  సంవత్సరాలలో‌  ప్రపంచంలో నెంబర్ వన్ గా భారత దేశం ఎదుగుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాలలో‌ తెలుగు వాళ్లు సంపద సృష్టి కర్తలు అవతారన్నారు. విదేశాలలో‌‌ ఉన్న తెలుగు వాళ్ళు  జన్మ భూమిని, కర్మ భూమిని మరవవద్దుని పేర్కొన్నారు. ప్రజలలో‌ బాద్యత‌, జాతీయ స్పూర్తి పెంచేందుకు  ప్రజల‌ మధ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించానని వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget