అన్వేషించండి

Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై బిగ్ అప్‌డేట్!

Free Bus Scheme in Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం మరో క్లారిటీ ఇచ్చింది. మంత్రి రాంప్రసాద్ స్పందించి కీలక విషయాలు చెప్పారు.

Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అందుకే దీనికి సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయానికి బుధవారం జరిగే కేబినెట్ భేటీ ఆమోదించబోతోంది. అప్పుడు ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలపై క్లారిటీ రానుంది. 

ఆంధ్రప్రదేశ్‌ మహిళకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని స్పష్టమైంది. రవాణా శాఖమంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్లిరావచ్చని మంత్రి వెల్లడించారు. 

ఎన్నికల టైంలో శ్రీశక్తిపేరుతో టీడీపీ తన మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పథకాన్ని అమలులోకి తీసుకొస్తోంది. ఆగస్టు 15న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. 

ఎవరు అర్హులు

ఈ పథకానికి రాష్ట్రంలోని మహిళలంతా అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పరిధిలు లేవని ప్రకటించింది. ఎవరు ఎక్కడి నుంచైనా ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. మొదట్లో జిల్లాకే పరిమితం చేయాలని భావించారు. అంటే ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావించారు. కానీ ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

ఎన్నికల ముందు అందరికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం జిల్లాకు పరిమితం చేస్తామని ప్రకటనలు చేయడం ఏంటని ప్రత్యర్థులు విమర్శలు మొదలు పెట్టారు. ప్రజల నుంచి కూడా నెగెటివ్ ఫీడ్‌ రావడంతో ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చింది. 

ఆర్టీసీ బస్‌లో ఫ్రీగా ప్రయాణం చేయాలంటే ఏం కావాలి?

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీనికి కొన్ని గుర్తింపు కార్డులు అవసరం అవుతాయి. ఆధార్‌, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులో ఏదైనా ఉంటే చాలు, మీరు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. 

రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. దీని కోసం దాదాపు రెండువేల కోర్టు ఖర్చు పెట్టనున్నారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Embed widget