అన్వేషించండి

Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై బిగ్ అప్‌డేట్!

Free Bus Scheme in Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం మరో క్లారిటీ ఇచ్చింది. మంత్రి రాంప్రసాద్ స్పందించి కీలక విషయాలు చెప్పారు.

Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అందుకే దీనికి సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయానికి బుధవారం జరిగే కేబినెట్ భేటీ ఆమోదించబోతోంది. అప్పుడు ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలపై క్లారిటీ రానుంది. 

ఆంధ్రప్రదేశ్‌ మహిళకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని స్పష్టమైంది. రవాణా శాఖమంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్లిరావచ్చని మంత్రి వెల్లడించారు. 

ఎన్నికల టైంలో శ్రీశక్తిపేరుతో టీడీపీ తన మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పథకాన్ని అమలులోకి తీసుకొస్తోంది. ఆగస్టు 15న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. 

ఎవరు అర్హులు

ఈ పథకానికి రాష్ట్రంలోని మహిళలంతా అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పరిధిలు లేవని ప్రకటించింది. ఎవరు ఎక్కడి నుంచైనా ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. మొదట్లో జిల్లాకే పరిమితం చేయాలని భావించారు. అంటే ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావించారు. కానీ ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

ఎన్నికల ముందు అందరికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం జిల్లాకు పరిమితం చేస్తామని ప్రకటనలు చేయడం ఏంటని ప్రత్యర్థులు విమర్శలు మొదలు పెట్టారు. ప్రజల నుంచి కూడా నెగెటివ్ ఫీడ్‌ రావడంతో ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చింది. 

ఆర్టీసీ బస్‌లో ఫ్రీగా ప్రయాణం చేయాలంటే ఏం కావాలి?

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీనికి కొన్ని గుర్తింపు కార్డులు అవసరం అవుతాయి. ఆధార్‌, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులో ఏదైనా ఉంటే చాలు, మీరు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. 

రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. దీని కోసం దాదాపు రెండువేల కోర్టు ఖర్చు పెట్టనున్నారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget