అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 

Ap High Court: స్నేహితుడి కోసం నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఇబ్బంది పడ్డ నటుడు అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఆయనపై రిజిస్టర్ అయిన కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది.

Allu Arjun Case: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సినీ నటుడు అల్లు అర్జున్‌పై నంద్యాలలో నమోదు అయిన కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించారు. ఆ టైంలో ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో గత నెలలో పిటిషన్ వేశారు. తాను ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదని స్నేహితుణ్ని కలవడానికి మాత్రమే వెళ్లానంటూ కోర్టుకు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపి కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.  

ఏంటీ నంద్యాల కేసు

ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉన్న టైంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు అయిన అప్పటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయలేదు కానీ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. నంద్యాల నుంచి పోటీ చేస్తున్న తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలని.. ఆయనకు మద్దతుగానే వచ్చానని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భారీగా జనం రావడంపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆయన మీడియాతో మాట్లాడటాన్ని కూడా పరిశీలించింది. మొత్తం వ్యవహారం కూడా ఎన్నికల ప్రచారంగానే భావించింది. అందుకే ఆయనపై కేసు నమోదు చేయాలని నంద్యాల అధికారులను ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో స్థానిక ఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా జన సమీకరణ జరిపారని అందులో పేర్కొన్నారు. దీంతో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి, అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. 

దీనిపై హైకోర్టుకు వెళ్లిన అల్లు అర్జున్ కేసును క్వాష్ చేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. అల్లు అర్జున్ తరఫు లాయర్ వాదనలు విన్న హైకోర్టు కేను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అల్లు అర్జున్‌కు భారీ ఊరటగానే చెప్పవచ్చు. ఒక వేళ కోర్టు విచారణకు ఓకే చెప్పి ఉంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. 

మెగా అభిమానులు వర్సెస్‌ అల్లు అర్జున్ 

ఇది పొలికిటల్‌గానే కాకుండా మెగా అభిమానుల మధ్య కూడా చిచ్చు రేపింది. ఓవైపు పిఠాపురంలో పోటీ చేస్తూ కూటమి విజయం కోసం జనసేన అధినేత పవన్ కల్యాన్‌ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ, అభిమానులు ఎవరి ప్రాంతాల్లో వారు ప్రచారం చేశారు. కానీ ఇంతలో అల్లు అర్జున్ వారికి వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. స్నేహితుల కోసం ఎక్కడికైనా వెళ్తానని చెప్పడం కూడా మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్‌తో మెగా అభిమానులకు మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. 

Also Read: "పుష్ప 2" ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ - ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన "పుష్ప"!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirumala News:తిరుమలలో పెరుగుతున్న రద్దీ- అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం! ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
తిరుమలలో పెరుగుతున్న రద్దీ- అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం! ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News:తిరుమలలో పెరుగుతున్న రద్దీ- అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం! ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
తిరుమలలో పెరుగుతున్న రద్దీ- అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం! ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Embed widget