అన్వేషించండి

CM Jagan : ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు, సచివాలయానికి రూ.20 లక్షలు, గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan : గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యేకు రూ. 2కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

CM Jagan : గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైసీపీ రిజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. వైసీపీ నేతలకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఎమ్మెల్యేకు నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. సచివాలయాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు నిధులు విడుదల చేస్తారని సీఎం ప్రకటించారు. తాను చేయాల్సింది చేస్తున్నానని, ఇక బాధ్యత అంతా మీదే అన్నారు. చేసిన పని చెప్పుకుని సానుకూలత తీసుకురాకపోతే ఎవరూ క్షమించరని పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం జగన్‌ సున్నితంగా హెచ్చరించారు. 

టార్గెట్ 175 

సీఎం జగన్ మాట్లాడుతూ పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అనేక  సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నాయన్నారు. మళ్లీ అధికారం చేపట్టాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. వారి మద్దతు ఉంటే 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేమని సీఎం జగన్ అన్నారు. 

ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు 

రాష్ట్రంలోని ప్రతీ సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి వినతులను తీసుకుని ప్రాధాన్యతా ప్రకారం  డబ్బు ఖర్చు చేయాలన్నారు. ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ జీవో విడుదల చేసినట్లు తెలిపారు. సీఎం అభివృద్ధి నిధి నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. సచివాలయాలకు ఇచ్చే నిధులకు ఇది అదనమని వెల్లడించారు. గడప, గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చే నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలన్నారు. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు, లేదా గరిష్టంగా 21 రోజులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.  ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేసేందుకు 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని సీఎం ఆదేశించారు. 

Also Read : Somu Veerraju : మంత్రి పదవి ఎలా సంపాదించారో తెలుసు, కొట్టు సత్యనారాయణపై సోము వీర్రాజు ఫైర్

Also Read : YS Jagan On Opposition : రాష్ట్రం పరువు తీస్తున్నారు - విపక్షాలపై జగన్ విమర్శలు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Embed widget