అన్వేషించండి

Today Top Headlines: జగన్ అరెస్టుపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు - సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In Ap And Telangana:

1. జగన్ అరెస్టుపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగానే ఈ కామెంట్స్ చేశారు. ఆయనతో పాటు లీడర్లు, కేడర్‌ రోజూ సోషల్ మీడియాలో దీనిపై చర్చిస్తూనే ఉన్నారు. అయితే అలాంటిదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తన లక్ష్యం వేరని తేల్చిచెప్పారు. 2024లో ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారని అన్నారు చంద్రబాబు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి మంచి పాలన అందివ్వడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకా చదవండి.

2. 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

గతేడాదికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. 2024 సంవత్సర కాలంలో తిరుమలేశుడికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 లో శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య -  2.55 కోట్లు. 2024 లో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య -  99 లక్షలు. 2024లో అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య -  6.30 కోట్లు. 2024లో విక్రయించిన లడ్డూల సంఖ్య  - 12.14 కోట్లు. ఇంకా చదవండి.

3. బాపట్ల జిల్లాలో దారుణ ఘటన

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో దారుణం జరిగింది. కొత్త సంవత్సరం తొలిరోజునే భర్త ప్రాణాలు తీసిందో భార్య. తాగి వచ్చి పెట్టి హంసను ఇన్నేళ్లు భరించిన భార్య ఇప్పుడు తిరగబడి ప్రాణాలు తీసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పతి ప్రాణాలు తీసేసింది. మండలంలోని కొత్త పాలెంలో ఈ ఘటన జరిగింది. అమరేంద్ర, అరుణ భార్యాభర్తలు. అమరేంద్ర తాగుడుకు బానిసై నిత్యం భార్యను హింసించేవాడు. డబ్బులు కోసం, భోజనం దగ్గర ప్రతి విషయంలో హింసించేవాడు. ఆ ఇంట్లో కొట్లాట రోజూ మామూలు వ్యవహారంలా మారిపోయింది. ఇంకా చదవండి.

4. సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త సంవత్సరం రోజున ఈ కేసుకు సంబంధించిన రెండు కీలక పరిణామాలు జరిగాయి. ఈ కేసులో జాతీయ మానవహక్కుల కమిషన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో నిర్మాతలను అరెస్టు చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. డిసెంబర్‌ 4న పుష్ప-2 ప్రీ రిలీజ్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఓ బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంకా చదవండి.

5. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్స్ నిర్వహణపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఫుడ్ సరిగా లేదని, నిర్వహణ అధ్వాన్నంగా ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు ఫుడ్‌పాయిజన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రిలో చేరుతున్నారు. విష సర్పాలు కూడా తిరుగుతున్నాయని ఈ మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా చదవండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
Bikini Ban : బికినీ ధరించినా లేదా చెప్పులతో కారు నడిపినా ఫైన్‌! యూరప్‌లో పర్యాటకులకు వింతైన నియమాలు అమలు!
బికినీ ధరించినా లేదా చెప్పులతో కారు నడిపినా ఫైన్‌! యూరప్‌లో పర్యాటకులకు వింతైన నియమాలు అమలు!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
Anaganaga Oka Raju Songs : ఘనంగా 'రాజు గారి పెళ్లి' - టాలీవుడ్ To హాలీవుడ్... వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ సాంగ్ లిరిక్స్ అదుర్స్
ఘనంగా 'రాజు గారి పెళ్లి' - టాలీవుడ్ To హాలీవుడ్... వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ సాంగ్ లిరిక్స్ అదుర్స్
AI Impact In India:భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
Embed widget