అన్వేషించండి

జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌ సిలబస్‌ ఎప్పటి నుంచి వ్యవసాయ యూనివర్శిటీలో చేరనుంది ?

వ్యవసాయ యూనివర్శిటీల సిలబస్‌ సమూలంగా మార్చేసి రైతులకు మంచి చేద్దామంటోంది కేంద్రం. ఈ విషయాన్ని బడ్జెట్‌లో ప్రవేశ పెట్టింది.

ఆర్గానిక్‌, జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు బడ్జెట్‌ 2022లో కేంద్రం స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా దేశంలోని అగ్రికల్చర్‌ యూనివర్శిటీని అప్‌గ్రేడ్ చేయబోతున్నట్టు నిర్మలాసీతారామన్‌ తన బడ్జెట్ స్పీచ్‌లో తెలియజేశారు. సిలబస్‌లో మార్పులు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. 

జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ భావనను ప్రోత్సహించడం ప్రారంభించిన కేంద్రం...
వ్యవసాయంలో  నిలకడైన అభివృద్ధి కోసం ప్రయత్నిస్తోంది. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి, మార్కెట్ యాక్సెస్ వృద్ధి చేయడానికి ఇది పని చేస్తోంది. 

2021 డిసెంబర్ 16న ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...రైతు స్థితిగతులను మెరుగుపరచడానికి  నేచురల్‌ ఫార్మింగ్‌ ఆశాజనక సాధనమన్నారు.


ఐకార్‌ అపెక్స్‌ బాడీ కూడా నేచురల్ ఫార్మింగ్‌ ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లోని యూనివర్శిటీలు నేచురల్‌ ఫార్మింగ్ ప్రోత్సహించేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు సర్క్యులర్‌ జారీ చేసింది. 

నేచురల్‌, జీరో బడ్జెట్,  సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయానికి విలువలు జోడించి నిర్వహణ అవసరాలను తీర్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్‌ సవరించాలి. దీని కోసం రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం చెప్పారు. 

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా ప్రయత్నాలు ప్రారభించాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ ప్రారంబించబోతున్నారు. 

పంట మార్పిడి సాగుకు అధిక ప్రాధాన్యాత ఇస్తూ.. ఒకే విధమైన పంటలు వేసే విధానాలకు స్వస్తి చెప్పేలా రైతులను ప్రోత్సహించడమే జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌.  ఆవు పేడ, మూత్రంతో బీజామృతం, జీవామృతం, ఘంజీవామృతం వంటి సేంద్రీయ ఎరువుల తయారు చేస్తారు. 

బయోమాస్‌తో మట్టిని కప్పడం లేదా మట్టిని ఏడాది పొడవునా గ్రీన్‌ కవర్లతో కప్పి ఉంచడం వంటి సాంప్రదాయ పద్ధతులు, నీళ్లు లేకపోయినా స్థిరమైన దిగుబడి వచ్చేలా చేయడం నేచురల్‌ ఫార్మింగ్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget