ఓటమి ఖరారైందని తెలిసి, ఆ భయంతోనే తమ కుటుంబంపై ఆరూరి రమేష్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అంటున్నారు.