అన్వేషించండి
KA Paul Announces His First MLA Candidate: అందుకే ఆయనకు తొలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామన్న కేఏ పాల్
Telangana అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారిని తమ పార్టీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్





















