అన్వేషించండి
(Source: ECI/ABP News)
BJP MLA Raja Singh on Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ స్పీకరైతే..ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయను
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్ ఇవ్వాలనుకుంటున్నారన్న రాజాసింగ్..అదే జరిగితే తను అసలు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















