అన్వేషించండి
Advertisement
Breaking News| Vizag JAC |3 రాజధానులకు మద్దతుగా రాజీనామాలకు సైతం సిద్ధమంటున్న వైసీపీ నేతలు |ABP
వికేంద్రీకరణకు మద్దతుగా అవసరమైనతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. విశాఖలో ఏర్పాటు చేసిన నాన్ పొలిటకల్ JAC కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..విశాఖకు రాజధాని వస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఐతే.. ఏకంగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ సిద్ధం చేశారు. JAC నాయకులకు ఈ లేఖను అందించారు.ఐతే.. ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు.
ఇండియా
US Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABP
అమెరికాలోని మేరీల్యాండ్ లో ఘోర ప్రమాదం, క్షణాల్లో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్
Bhojshala Survey | Saraswati Temple| సరస్వతి గుడినే మసీదుగా మార్చారా.. ? | ABP Desam
Chain Snatching While Doing Reels | Viral Video | రీల్స్ మోజులో మహిళ..చైన్ ఎత్తుకెళ్లిన దొంగ | ABP
Fire at Ujjain Mahakal Temple | ఉజ్జయినీ మహాకాళేశ్వర్ గుడిలో అగ్నిప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets