అన్వేషించండి
Visakha Train Accident | పట్టాల మధ్య ఇరుక్కుపోయిన యువతి.. Platform పగులగొట్టి రక్షించారు | Abp Desam
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. రైలు దిగబోతుండగా శశికళ అనే యువతి ప్రమాదవశాత్తు జారి పడింది. దీంతో రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















