అన్వేషించండి
Nara Lokesh Yuvagalam Padayatra |తన హయంలో తీసుకువచ్చిన కంపెనీని చూసి మురిసిపోయిన నారా లోకేశ్ | ABP
సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా.. డిక్సన్ కంపెనీ బస్సు ఎదుటపడింది. నాలుగేళ్ల క్రిత తాను ఐటీ మంత్రిగా తీసుకువచ్చిన కంపెనీ ఇది అని నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. వెంటనే ఆ బస్సు ఎక్కి..కంపెనీలో పనిచేసే వారిని ఆప్యాయంగా పలుకరించారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















