అన్వేషించండి
Major Movie Postponed : కరోనా దెబ్బకు మరో వాయిదా
హీరో అడివి శేష్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'మేజర్'. ముంబై ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా సినిమాను వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించినప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పారు. అప్పటివరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఇండియా
Mumbai Rains Heavy Rainfall | ఆరుగంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం..మునిగిన ముంబై | ABP Desam
Mumbai Mono Rail tension | ముంబైలో ట్రాక్ పై నిలిచిపోయి టెన్షన్ పెట్టిన మోనో రైలు | ABP Desam
Sensational Bill before Parliament | ఐదేళ్ల శిక్ష పడే నేరం చేసి నెల రోజులు జైలులో ఉంటే పదవి పోయినట్లే | ABP Desam
Donald Trump Dealing With India | మోదీతో దోస్తీ అంటూనే భారత్ పై టారిఫ్ ల భారం దేనికి ట్రంప్.? | ABP Desam
Indi Alliance Candidate B Sudershan Reddy | ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















