అన్వేషించండి
Lord Sriram: భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు ఈ రోజు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండపంలో అర్చకులు వైభవోపేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొవిడ్ నిబంధనల మేరకు ఆలయంలోనే ఊరేగిస్తూ బేడా మండపానికి తీసుకువచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
విశాఖపట్నం
న్యూస్
ఆటో
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















