అన్వేషించండి
అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల
మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్పేయి 97 వ జయంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం లో విగ్రహాన్ని ఆవిష్కరించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, భారత దేశ ప్రధానిగా అన్ని కుల, మత, ప్రాంతాల మెప్పు పొందిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. ఈ దేశ చరిత్రలో అందరి చేత ప్రేమించబడ్డ ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని , అలాంటి నాయకుడి విగ్రహం మేడ్చల్లో ఆవిష్కరించడం ఎంతో గర్వకారణం అన్నారు.
న్యూస్
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
ఆధ్యాత్మికం
ఆటో
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















