అన్వేషించండి
అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల
మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్పేయి 97 వ జయంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం లో విగ్రహాన్ని ఆవిష్కరించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, భారత దేశ ప్రధానిగా అన్ని కుల, మత, ప్రాంతాల మెప్పు పొందిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. ఈ దేశ చరిత్రలో అందరి చేత ప్రేమించబడ్డ ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని , అలాంటి నాయకుడి విగ్రహం మేడ్చల్లో ఆవిష్కరించడం ఎంతో గర్వకారణం అన్నారు.
ఇండియా
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తిరుపతి
విశాఖపట్నం
ఇండియా























