అన్వేషించండి
Terrorist Grenade Attack On Army Truck: Jammu Kashmir లో గ్రనేడ్ దాడి చేసిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి జరిగింది. ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటనను ఉగ్రదాడిగా సైన్యం తేల్చింది. ట్రక్కుపై గ్రనేడ్లతో దాడి చేసినట్లు నిర్ధరించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు సైన్యం ధ్రువీకరించింది. గాయపడిన మరో జవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. జవాన్ల మృతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇండియా
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
వ్యూ మోర్























