జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి జరిగింది. ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటనను ఉగ్రదాడిగా సైన్యం తేల్చింది. ట్రక్కుపై గ్రనేడ్లతో దాడి చేసినట్లు నిర్ధరించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు సైన్యం ధ్రువీకరించింది. గాయపడిన మరో జవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. జవాన్ల మృతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Rahul Gandhi on Odisha Train Accident : బీజేపీ భవిష్యత్తు గురించి మాట్లాడదన్న రాహుల్ | ABP Desam
Balasore Train Movement Resumes : ట్రాక్స్ పునురుద్ధరణ తర్వాత మొదలైన రైళ్లరాకపోకలు | ABP Desam
Ashwini Vaishnaw vs Mamata Banerjee | Balasore Train Accident: మౌనం ఎందుకంటూ మమత ప్రశ్న
Bridge Collapses Second Time In Bihar: కుప్పకూలిన Aguwani Sultanganj Bridge
India’s role in the AI revolution | Rahul Gandhi: యూఎస్ సిలికాన్ వ్యాలీలో రాహుల్ ప్రసంగం
ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఊహించని గెస్ట్!