విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ ను నిరాకరిస్తూ ప్రారంభమైన ఉద్యమం 500 రోజులకు చేరుకుంది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ఎవరికో అమ్మేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఉద్యోగ, కార్మిక సంఘాలు మహా ధర్నాకు దిగాయి. స్టీల్ ప్లాంట్ నుండి వైజాగ్ సిటీ వరకూ బైక్ ర్యాలీ ని నిర్వహించారు. జీవీఎంసీ దగ్గర ధర్నా చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది.
Srikakulam లో స్వాతంత్ర సమరయోధులకు గుడి | ABP Desam
Nellore Rottela Panduga : రొట్టెల పండుగలో తొలిరోజు సొందల్ మాలి | ABP Desam
Nellore Pallipadu Gandhi Ashramam : ఒకప్పుడు తుపాకీల మోత - నేడు అహింసా మంత్రం..! | ABP Desam
Missing RTC Bus Found in Vangara | ఆర్టీసీ బస్సు మాయం | ABP Desam
Minister Dharmana Prasada Rao : శ్రీకాకుళం జిల్లా లింగాలవలసలో పవన్ పై ధర్మాన వ్యాఖ్యలు | ABP Desam
Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్పై స్పందించిన రష్మిక