అన్వేషించండి
Advertisement
Punganur: స్కూటీపై ఇద్దరు అమ్మాయిలు దర్జాగా వచ్చి ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది... నవ్వు కూడా ఆగదు
చిత్తూరు జిల్లా పుంగనూరులో వింత దొంగతనం జరిగింది.. మామూలుగా దొంగతనం అంటే..డబ్బు,బంగారం,విలువైన వస్తువులో,వాహనాల్లో దొంగతనం జరగడం తరచూ మనం వింటుంటాం. కానీ ఇలాంటి దొంగతనం ఎప్పుడూ విని ఉండరు..చూసి ఉండరూ. పూల కుండీలను కూడా ఇద్దరు అమ్మాయిలు దొంగతనం చేసిన వింతైన ఘటన ఇది. పుంగనూరు లోని నగరి ప్యాలెస్ కాంపౌండ్లో లాయర్ ఇంటి ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినా ఇప్పుడు హాట్ టాప్గా మారింది. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిందీ దొంగతనం.
తిరుపతి
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చిరుతలను ఎన్నాళ్లిలా బంధించి ఉంచుతారు? పాపను చంపినదేదో తేల్చడంలో ఆలస్యమెందుకు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets