తిరుమలలో ఆరో చిరుతను అధికారులు బంధించారు. పాప లక్షిత మరణం తర్వాత ఇది ఐదోది కాగా, అంతకముందు పట్టుకున్న మరో చిరుతతో కలిపి మొత్తం ఆరోది. 2850 మెట్టు వద్ద ఇవాళ చిరుత చిక్కింది. ఘటనాస్థలాన్ని టీటీడీ బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. అయితే బోనులో ఉన్న చిరుత దెబ్బతిని ఉంది కాబట్టి, కళ్లల్లో ఆ ఫెరోషియస్ నెస్ కనిపిస్తోంది. కళ్లు ఇంతవి చేసి చూస్తోంది. తనను చూస్తున్న అందరిమీదా గాండ్రించింది. బోనులో అటూ ఇటూ ఆగ్రహంగా కదులుతోంది. అయితే ఈ చిరుతను పట్టుకోవడానికి ఓ కుక్కను అధికారులు ఎరగా ఉంచారు. బోనుకు అవతలవైపు ఆ కుక్క కూడా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తోంది. ఆగ్రహంతో గాండ్రిస్తున్న చిరుత అంటే ఏమీ లెక్కే లేనట్టుగా చిరుత చర్మం పట్టుకుని దాన్ని పీకుతోంది. ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Michuang Cyclone Impact On Tirumala: తిరుమలపై తప్పిన పెనుప్రమాదం.. ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది..!
Renigunta Airport Cyclone michaung : రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో తుపాను కారణంగా విమానాలు రద్దు
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Srikalahasti Special Palakova : శ్రీకాళహస్తి వస్తే పాలకోవా రుచి చూడాల్సిందే
Minister Roja Photographer Jesus Christ Cross At Tirumala: విజిలెన్స్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
/body>