అన్వేషించండి
Advertisement
Srisailam Heavy Rush : శ్రీశైలంలో కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు.. భారీగా తరలి వచ్చిన భక్తులు
శ్రీశైలంలో కార్తీకమాసం పైగా ఆదివారం సెలవు దినం కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జును స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా శ్రీశైలం తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకువజాము నుంచే కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర మాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.
రాజమండ్రి
ఎన్నికలయ్యాక భరత్ రీల్స్ స్టార్ గా మిగిలిపోతారని ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటైర్
DIG Ravikiran About Chandrababu Health Security: చంద్రబాబు రాసిన లేఖపై డీఐజీ వివరణ
Rajahmundry Road Cum Rail Bridge Closed: రిపేర్లు చేయబోతున్నారు, మరి పునఃప్రారంభం ఎప్పుడు..?
Balakrishna In Rajahmundry Airport: చంద్రబాబుతో ములాఖత్ కోసం వచ్చిన బాలకృష్ణ
Pawan Kalyan Balakrishna Mulakath With Chandrababu: మరికాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets