అన్వేషించండి
Nellore Roads Protest: బురద రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వినూత్నంగా ఆందోళన తెలిపారు. కావలి-తుమ్మలపెంట రహదారిలో గుంతల్లో చేరిన బురదనీటిలో పార్టీ నాయకులు బైఠాయించారు. కొందరు నేతలు బురదలో పొర్లుదండాలు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















