యువగళం యువత ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఏపీ క్యాపిటల్ ఏదని యువకులు అడిగిన ప్రశ్నకు మీరు చెబితే లక్ష రూపాయలు నేనే ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు నారా లోకేశ్.