అన్వేషించండి
కాకినాడ జీఎంఆర్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో ఉన్న జీఎంఆర్ పవర్ ప్లాంట్ వద్ద శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి... దట్టమైన పొగ వ్యాపిస్తుంది. అయితే ఈ పవర్ ప్లాంట్ కొన్నేళ్లుగా పని చేయడం లేదు. దీంతో ప్లాంట్లో ఎవరూ లేరు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం





















