అన్వేషించండి
Advertisement
AP News: అనంతపురం జిల్లాలో దేవాలయాల్లో వరుస చోరీలు
అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం లో వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల లోపే దేవాలయాలలో వరుసగా ఆరు చోరీలు జరిగాయి. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకి గురి అవుతున్నారు. అసలు దేవాలయాలలో చోరీలు జరగడం ఏంటి ? దేవుడికే సరైన రక్షణ లేదా ? దేవుడికే దిక్కేది ? ఆలయాల చోరీలను పోలీస్ యంత్రాంగం నిలువరించలేకపోతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దీంతో కళ్యాణదుర్గంలో తీవ్ర దుమారం రేపుతోంది .
ఆంధ్రప్రదేశ్
Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
పాలిటిక్స్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets