అన్వేషించండి
Hemavathi Siddeswara Temple: చోళుల కాలంనాటి మహిమాన్విత శైవక్షేత్రం హేమావతి సిద్ధేశ్వరాలయం| ABP Desam
Mahasivarathri ని పురస్కరించుకుని Andhra-Karntaka సరిహద్దులోని Hemavathi Siddeswara Temple ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది. చోళుల సామంతరాజులైన నోళంబు రాజులు కట్టించిన ఈ ఆలయంలో మహాశివుడు మానవరూపంలో దర్శనమిస్తారు. ఇలా కనిపించే ఏకైక ఆలయంగా హేమావతి సిద్ధేశ్వరాలయంగా ప్రసిద్ధి గాంచింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















