అన్వేషించండి

Warangal News: బీజేపీ ఓడిన చోట అధిష్ఠానం ఆరా! స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్!

Telangana News: వరంగల్ పార్లమెంటు విజయంపై ఈసారి బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ఆశలు అడియాసలు అయ్యాయి. 40 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తామనుకున్నా సాధ్యం కాలేదు.

Telangana BJP News: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందిన  నియోజకవర్గాలపై బీజేపీ అధిష్టానం ఆపరేషన్ మొదలుపెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పార్లమెంట్ సత్తచాటుతామని అధిష్టానం పార్టీ నేతలు అనుకున్నారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వరంగల్ పార్లమెంటు విజయం ఆశలు పెట్టుకున్నారు. 40 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తామనుకున్నారు. విజయం సాధ్యం కాకపోవడంతో ఓటమి పై జాతీయ అధిష్టానంకు చెందిన పెద్దలు ఆరాతీశారట. 

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేరు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ ప్రభంజనం, మోదీ హవా, రామమందిర నిర్మాణం, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ తో రాష్ట్రంలో ఎనమిది మంది ఎంపీలుగా గెలిశారు. కానీ బీజేపీ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిన వరంగల్ పార్లమెంట్ లో బిజేపి అభ్యర్థి ఆరూరి రమేష్ గెలవలేక పోయారు. బీజేపీ పార్టీ ప్రారంభంలో 1984 లో జరిగిన ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసిన బీజేపీ రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అందులో ఒకటి  వరంగల్ స్థానం. రెండవది గుజరాత్ రాష్ట్రంలో. అయితే వరంగల్ స్థానం ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. బిజేపి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి గెలవాలని పట్టుదలతో బలమైన అభ్యర్థిని నిలబెట్టింది.  బీఅర్ఎస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన నేత ఆరూరి రమేష్ ను పార్టీలోకి తీసుకొని బరిలో దింపింది. బలమైన అభ్యర్థి, బీజీపీ ప్రభంజనం కొనసాగిన వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేక పోవడంతో అధిష్టానం, క్యాడర్ అంతర్మధనంలో పడ్డారు.  అయితే ఓటమిపై ఢిల్లీ పెద్దలు ఆరాతీసినట్లు సమాచారం. 

వరంగల్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం 2009 పునర్ విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడు స్థానం అయ్యింది. నాలుగు సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు బిఆరెస్ గెలిచింది. అయితే గత మూడు ఎన్నికల్లో బీజేపీ కనీసం డిపాజిట్ కూడా పొందలేక పోయింది. నిలకడలేని నేతలతోపాటు, స్థానికేతరులను అభ్యర్థులుగా బరిలోకి దింపి బలహీన పడింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో 20శాతం ఓటు బ్యాంకుతో  8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలవాలని గట్టి ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా వరంగల్ స్థానాన్ని సెంటిమెంట్ సీట్ గా భావించింది. అందుకే ఇక్కడ ఎలాగైనా గెలవాలని భావించి. బలమైన దళితనాయకుడిని బరిలోకి దింపి గెలిచి తీరాలని మాజీ  ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. 

ఫలితం మాత్రం నిరాశే
బీజేపీ ప్రభంజనం, మోడీ హవా, అయోధ్య రామమందిర నిర్మాణం, వరంగల్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఆరూరి రమేష్ ను బరిలోకి దింపింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ఫలితం రాలేదు. పార్టీ, క్యాడర్ పూర్తి స్థాయిలో లేకపోవడం, ఉన్న చోట గ్రూప్ తగదాలు ఉండటం వలన గెలుపును ఆదుకోలేక పోయామని స్వంత పార్టీ నేతలు చర్చ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేయాలనుకున్న ప్రచారానికి వెళ్ళలేని పరిస్థితి. మరికొన్ని చోట్ల పార్టీ వీక్ గా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీ బలహీనంగా ఉండటం, అనుకున్న స్థాయిలో క్యాడర్ సమన్వయంతో పని చేయక పోవడం వల్లే ఓటమి చెందినట్లు నిర్ణయానికి వచ్చారట.

వీటికి తోడు మోడీ చరిష్మాతోనే గేలుస్తామనే అభ్యర్థి అతివిశ్వాసం, పార్టీ క్యాడర్ ను సమన్వయ పరచకపోవడం, పోల్ మేనేజ్మెంట్ చేకపోవడం ఓటమికి కారణమని తేల్చారట. బలమైన నేతగా పక్కాపార్టీ నుండి తీసుకువచ్చిన అరూరి రమేష్ ఇమేజ్ పనిచేయలేదట. వచ్చిన అవకాశాన్ని వదులుకున్నమని బీజేపీ మదనపడిందట. ఓటమికి గల కారణాలను జిల్లా నేతలు అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. జిల్లా నేతలు. కేంద్రంలో అధికారంలో ఉన్నాము కాబట్టి మొత్తానికి ఓటమి నుండి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగితే వచ్చి రోజులు మనయే అని బీజేపీ శ్రేణులు ధీమాగా ఉన్నారట.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Embed widget